స్వాభిమాని (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)
స్వాభిమాని -రామలక్ష్మి జొన్నలగడ్డ ‘‘పోటీలో బహుమతికి మొదట ఎంపికైన వీణగారి కథని పక్కన పెట్టి, మరో కథని ఎంపిక చేసి పిడిఎఫ్ పంపాం. టైమెక్కువ లేదు. చదివి వెంటనే నీ అభిప్రాయం చెప్పమన్నారు సరళమ్మ. నీ ఫోనుకోసం ఎదురు చూస్తుంటాను’’ అంది పద్మజ ఫోన్లో. సరళ గవర్నమెంటు ఉద్యోగంలో రిటైరై వృద్ధాశ్రమంలో ఉంటోంది. కథలంటే ప్రాణం. ఏటా మూణ్ణెల్లకోసారి తాను గౌరవించేవారి పేరిట పోటీలు ప్రకటిస్తుంది. కథల ఎంపికకు లబ్దప్రతిష్ఠుల సహకారం తీసుకుంటుంది. వాటిలో బహుమతికి ఎంపికైన […]
Continue Reading