image_print

విజయవాటిక-18 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-18 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి యువరాజు మందిరము           ఎత్తైన ఆ యువరాజ మందిరములో స్తంభాల పైన చెక్కిన సింహముఖాలలో రాజసం ఉట్టిపడుతోంది. విష్ణుకుండిన రాజుల రాజముద్రిక సింహముఖము. వీరత్వానికి, ధైర్యానికి గుర్తు. పంజా ఎత్తి దెబ్బకొట్టటానికి సిద్ధంగా ఉన్న ఆ ముద్రను మొదటి గోవింద వర్మ కాలంలో స్వీకరించారు. తమ వీరత్వానికి గుర్తుగా వారు ఆ ముద్రను రాజముద్రికను చేసి వీలైనంత వరకూ వారి భవనాలలో, […]

Continue Reading
Posted On :

విజయవాటిక-17 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-17 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి – రాజమాత మందిరం           ఇరువురూ ముందుగా రాజమందిరంలోని రాజమాతను దర్శించి ఆమె ఆశీస్సులు గ్రహించటానికి వెళ్ళారు. రాజమాత వారిని చూసి ఆశ్చర్యపోయింది. “ఇంత హడావిడిగా వివాహమేమిటి కారా?”  అడిగిందామె. “మల్లిక తొందర పడింది మాతా! అందుకే” అన్నాడు శ్రీకరుడు నవ్వుతూ. మహాదేవుడు కూడా నవ్వుతూ “మన కారుడు అదృష్టవంతుడు మాతా!” అన్నాడు. “బలే వారిరువురూ! సరే కానిమ్ము…” అంటూ, ఆమె […]

Continue Reading
Posted On :

విజయవాటిక-16 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-16 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి           ఆ నాడు కృష్ఞా నది ప్రవాహంలో మాములుగా ఉండే ఒరవడి లేదు. వానలు తగ్గినందున నెమ్మదించింది కాబోలు ప్రశాంతంగా ప్రవహిస్తోంది.  ఆ సూర్యోదయవేళ ఆకాశములో ఎఱ్ఱటి కాంతి విచ్చుకుంటూ పృధ్వికి కాంతులు పంచుతోంది. నది ఒడ్డున ప్రజలు వారి వారి వ్యాపారాలు మొదలపెట్టబోతున్నారు.  హడావిడి ఇంకా పూర్తిగా మొదలవలేదు. ఆ సమయములో నది మీద నావలో ఉన్నారు మల్లికా, శ్రీకరులు. […]

Continue Reading
Posted On :

విజయవాటిక-15 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-15 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి – ఘటికాపురి           రాజ గురువులు పరమేశ్వరశాస్త్రులు పీఠము మీద అధిష్టించి ఉన్నారు. వారి ఎదురుగా మరో పీఠము మీద రాజమాత కూర్చొని ఉన్నారు. రాజ గురువులు కొంత సేపటి నుంచి ధీర్ఘ ధ్యానంలో ఉన్నారు. కాసేపటికి ఆయన కళ్ళు తెరిచి, ప్రశాంతమైన చూపులతో రాజమాతను చూశారు. ఆమె, ‘ఆయన ఏమి చెప్పనున్నారో?’ అని ఎదురుచూస్తున్నది. ఆయన చిన్నగా “అమ్మా! మీరు […]

Continue Reading
Posted On :

విజయవాటిక-14 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-14 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ విజయవాటిక నావోత్సవం           విజయవాటికలో జరిగే నావోత్సవం ఎంతో పేరు గాంచింది. దేశవిదేశాల ఆటగాళ్ళు పాల్గొంటారు దానిలో. వారిలో ఎందరో ముఖ్యులు కూడా ఉన్నారు. వచ్చినవారు నగరంలో మధుశాలలలో, కళామందిరాలలో కాలక్షేపం చేస్తారు. విజయవాటికలో విలాస మందిరాలలో మదనిక మందిరం పేరెన్నిక గలది. ఆమె రంభా, ఊర్వసి, తిలోత్తమలను మించినదని, ఆమె నృత్యం చూడకపోతే జన్మ వృధాయని ఊరిలోని విలాసవంతులు అనుకుంటూ ఉంటారు. […]

Continue Reading
Posted On :