image_print

గంటి సుజల గారి రచనా వైదుష్యం

తెలుగు రచయిత— శ్రీమతి గంటి సుజల రచనా వైధుష్యం. -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సుజల గారు  రచనా వ్యాసాంగం 2011 నుంచి చేపట్టారు. ఇప్పటి వరకూ ఆరు నవలలు ప్రచురితమైనాయి. స్వాతీ పత్రిక వారి అనిల్‌ అవార్డ్‌, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, జాగృతి, మరియు వివిధ వెబ్‌ మ్యాగజైన్‌లు వీరి రచనలు ప్రచురితమైనాయి. వీరి నవల “అమ్మ బంగారు కల” కు మూడు పురస్కారాలు లభించాయి. తానా వారు కూడా వీరి రచనలను చిన్న పిల్లల విభాగంలో ప్రచురించారు. […]

Continue Reading
Posted On :