నారి సారించిన నవల-40 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-40                       -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-39 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-39                       -కాత్యాయనీ విద్మహే మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-38 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-38                       -కాత్యాయనీ విద్మహే కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-37 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-37                       -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. Continue Reading

Posted On :

నారి సారించిన నవల-36 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-36                       -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-35 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-35                       -కాత్యాయనీ విద్మహే రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది Continue Reading

Posted On :

నారి సారించిన నవల-34 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-34                       -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’.  నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా Continue Reading

Posted On :

నారి సారించిన నవల-33 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ Continue Reading

Posted On :

కథాకాహళి- చాగంటి తులసి కథలు

కథాకాహళి- 28  చాగంటి తులసి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2                       -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత Continue Reading

Posted On :

మెరుపులు- కొరతలు-7 బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

మెరుపులు- కొరతలు బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”                                                                 – డా.కే.వి.రమణరావు సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది Continue Reading

Posted On :

నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి-1                       -కాత్యాయనీ విద్మహే  వి.ఎస్. రమాదేవి నవలా  రచయిత అని 2000 వరకు నాకు తెలియకపోవటం ఇప్పటికీ నాకు Continue Reading

Posted On :

కథాకాహళి- కరోనా కష్టాలను చిత్రించిన అత్తలూరి విజయలక్ష్మి కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, Continue Reading

Posted On :

మెరుపులు-కొరతలు- 6 “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ

మెరుపులు- కొరతలు “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ                                                                 – డా.కే.వి.రమణరావు అన్నివిధాలా బావుండి భార్యపట్ల ప్రేమగా కూడా ఉండి ఒక చిన్న బలహీనతను అదుపులో పెట్టుకోలేని భర్తతో భార్య పడే ఇబ్బంది గురించిన కథ ఇది. పెళ్లైన మగవాళ్లలో చాలా సాధారణంగా Continue Reading

Posted On :

కథనకుతూహలం-8

కథన కుతూహలం -7                                                                 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా Continue Reading

Posted On :

మెరుపులు- కొరతలు-5 అప్పు “డా. శైలకుమార్” కథ

మెరుపులు- కొరతలు అప్పు “డా. శైలకుమార్” కథ                                                                 – డా.కే.వి.రమణరావు మానవసంబంధాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపైన రాసిన కథ ఇది. ఈ అంశంమీద చాలాకాలంగా కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు వస్తున్నా ఈ కథ చెప్పిన విధానం సరళంగా, Continue Reading

Posted On :

కథాకాహళి- మహిళాభ్యుదయాన్ని ఆకాంక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, Continue Reading

Posted On :

కథనకుతూహలం-7

కథన కుతూహలం -7                                                                 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా Continue Reading

Posted On :

నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ-6                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలల వస్తు  నిర్వహణలో 70వ దశకం తెచ్చిన మార్పు కీలకమైనది. 1970 వరకు ఆమె Continue Reading

Posted On :

కథాకాహళి- పద్మకుమారి కథలు

కథాకాహళి- 25 విప్లవోద్యమ కథాసాహిత్య విస్తృతి – ప‌ద్మ‌కుమారి ’అపురూప’ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ప‌ద్మ‌కుమారి 23వ తేదీ సెప్టెంబర్,1972సంవత్సరం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మంద‌మ‌ర్రి గ్రామంలో జన్మించారు. తండ్రి, సోద‌రులు, బంధువులు అంద‌రూ సింగ‌రేణి కార్మికులే. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే, Continue Reading

Posted On :

నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ-5                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలలో 60 వ దశకపు మరోరెండు నవలలు ఇదే నా న్యాయం (1966) , Continue Reading

Posted On :

మెరుపులు- కొరతలు-4 అట్లా అని పెద్ద బాధా ఉండదు

మెరుపులు- కొరతలు అట్లా అని పెద్ద బాధా ఉండదు – దాట్ల దేవదానం రాజు కథ                                                                  – డా.కే.వి.రమణరావు తనచుట్టూ ఉన్న సమాజంలోని చెడుని చూసి భరించలేక దాన్ని సరిచేయడంకోసం వ్యక్తిగతంగా నిత్యం పోరాటం చేసి ఎదురుదెబ్బలు తిన్న ఒక సామాన్య యువకుడి Continue Reading

Posted On :

కథనకుతూహలం-6

కథన కుతూహలం -6                                                                 – అనిల్ రాయల్ వ్యాఖ్యానాలు vs గతమెరుపులు vs చట్రబద్ధాలు నవలా రచయితకి ఉన్నది, కథా రచయితకి లేనిది ఏమిటి? ప్రధాన పాత్రల జీవితాలని విస్తారంగా చిత్రీకరించే వెసులుబాటు నవలా రచయితకుంది, కథా రచయితకి లేదు. కథల Continue Reading

Posted On :

కథాకాహళి- సింధు మాధురి కథలు

కథాకాహళి- 24 పెళ్ళితో పనిలేని ప్రేమను ఫ్రతిపాదించిన  సింధు మాధురి కథ ’కలాపి’ -24                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి స్త్రీల రచనల్లోని నిషేధాలను ధిక్కరించి స్త్రీరచయితలు తమకు సంబంధించిన  సమస్యల గురించి రాసే వాతావరణాన్ని స్త్రీవాద సాహిత్యం  ఏర్పరిచింది. ఇటువంటి భావ Continue Reading

Posted On :

కథనకుతూహలం-5

కథన కుతూహలం -5                                                                 – అనిల్ రాయల్ తిరగరాత  మీరో పేరాగ్రాఫ్ రాశారు. తర్వాత దాన్ని చదువుకున్నారు. అద్భుతంగా అనిపించింది. అంతకన్నా గొప్పగా మరెవరూ రాయలేరనిపించింది. అప్పుడు మీరేం చేయాలి? ఆ పేరాగ్రాఫ్‌ని కొట్టిపారేసి మళ్లీ రాయటం మొదలుపెట్టాలి. గొప్పగా రాయాలనుకునే Continue Reading

Posted On :

మెరుపులు- కొరతలు-3 అసురవేదం

మెరుపులు- కొరతలు అసురవేదం -‘బహుశా’ వేణుగోపాల్ కథ                                                                  – డా.కే.వి.రమణరావు అడవిజంతువుల పట్ల మనుషుల స్వార్థపూరిత హింసాప్రవృత్తిని ఒక ‘అసురత్వం’గా ఈకథలో వర్ణించారు రచయిత బహుశా’ వేణుగోపాల్. ఈ సమకాలీన లక్షణాన్ని ఒక సంఘటనద్వారా వివరిస్తూ దానిని రామాయణంలోని ఒక ప్రధాన Continue Reading

Posted On :

నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ-4                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ    నవలలో ‘స్వీట్ హోమ్’  కౌమారంలోకి ప్రవేశిస్తున్న ఆడపిల్లల ఆలోచనలు ఆరోగ్యకరంగా ఎదగటానికి దోహదం Continue Reading

Posted On :

మెరుపులు- కొరతలు-2 రుబీనా పర్వీన్ కథ ‘బుర్ఖా’

మెరుపులు- కొరతలు డా.కే.వి.రమణరావు కథ “బుర్ఖా”                                                                 – డా.కే.వి.రమణరావు తెలంగాణాలోని ఒక మారుమూల ప్రాంతం ఈ కథకు నేపథ్యం. ఇది ఉర్దు కలసిన తెలంగాణా మాండలీకం మాట్లాడే ముస్లిం పాత్రలమధ్య నడుస్తుంది. రచయిత్రి సర్వసాక్షి దృష్టికోణంలో చెప్పినా కథంతా ప్రధాన పాత్ర Continue Reading

Posted On :

కథనకుతూహలం-4

కథన కుతూహలం -4                                                                 – అనిల్ రాయల్ పూర్వనీడలు పరుద్దాం రా! “పొదల మాటునుండి రెండు కళ్లు తననే గమనిస్తున్నాయని అప్పుడతనికి తెలీదు” యండమూరి వీరేంద్రనాధ్ నవలలు విచ్చలవిడిగా చదివిన వాళ్లందరికీ చిరపరిచితమైన వాక్యమిది. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇంచుమించు ఇటువంటి Continue Reading

Posted On :

కథాకాహళి- సామాన్య కథలు

కథాకాహళి- 23 అసామాన్య వస్తు, శిల్పవైవిధ్యాలు సామాన్య కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి సామాన్య చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. నెల్లూరులో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేసి స్వర్ణపతకం సాధించారు. అక్కడే ‘అంటరాని వసంతం – Continue Reading

Posted On :

నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ-3                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ 1965 లో  వ్రాసిన ‘రచయిత్రి’ , 1967 లో వ్రాసిన ‘కళఎందుకు’? నవలలు   Continue Reading

Posted On :

కథాకాహళి- జాజుల గౌరి కథలు

కథాకాహళి- 22 దళిత బాలికల వేదనాత్మక కథారూపం జాజుల గౌరి కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జాజుల గౌరి 1968 సికింద్రబాద్ లోని లోతుకుంటకు చెందిన జాజుల బావిలో జన్మించారు. ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. పట్టా పొందారు. తరువాత ఎమ్.సి.జె., చేసారు. Continue Reading

Posted On :

మెరుపులు- కొరతలు-1 డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”

మెరుపులు- కొరతలు డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”                                                                 – డా.కే.వి.రమణరావు ప్రచురణ: ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (4 జూలై 2021) ఇది అమెరికాలో ఉన్న ప్రవాసభారతీయులు నేపథ్యంగా రాసిన కథ. ప్రకృతి సంక్షోభం వచ్చినప్పుడు ఇళ్లను ఖాళీ చేయించే సమయంలో కలిగే Continue Reading

Posted On :

నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ-2                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నాడైరీలో ఒక పేజీ వ్రాయటానికి ఒక ఏడాదికి  ముందే వచ్చిన నవలలు పేకమేడలు, బలిపీఠం. Continue Reading

Posted On :

కథనకుతూహలం-3

కథన కుతూహలం -3                                                                 – అనిల్ రాయల్ ఎండు చేపా, ఎండు చేపా, ఎందుకున్నావు కథలో? అనగనగా అప్పుడెప్పుడో పూర్వకాలంలో, అదేదో దూరదేశంలో కుక్కలకి వేట నేర్పటానికో పద్ధతి పాటించేవాళ్లు. ఫలానాదాని వాసన చూపిస్తే దేవులాడుకుంటూపోయి దాని ఆచూకీ పట్టేయటం శునకరాజావారి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ-1                       -కాత్యాయనీ విద్మహే 1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు Continue Reading

Posted On :

కథాకాహళి- అరుణకుమారి కథలు

కథాకాహళి- 21 ఎండార్ఫిన్స్ గురించి ప్రస్థావించిన యం. ఆర్. అరుణకుమారి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యం.ఆర్. అరుణ ఎమ్.ఏ. ,బి.యస్.సి., డి.ఎడ్ చేశారు. చిత్తూరు మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా 37 ఏళ్ళు పనిచేసి, 2020లో ఉద్యోగ Continue Reading

Posted On :

కథనకుతూహలం-2

కథన కుతూహలం -2                                                                 – అనిల్ రాయల్ గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ మూల కథలో నన్ను ఆకట్టుకున్న విషయాల్లో ఒకటి – మూల రచయిత Andy Weir వాక్య నిర్మాణంలో పాటించిన పొదుపు. కథకుడు పదాల Continue Reading

Posted On :

కథాకాహళి- గోగు శ్యామల కథలు

కథాకాహళి- 20 ఆశ్రిత కులాల చైతన్య ప్రస్థావనలు – గోగు శ్యామల కథాప్రయోజనాలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి దళిత సాంస్కృతిక జీవితాన్ని“మాదిగోడు” కథలలో, నాగప్పగారి సుందర్రాజు మాదిగల ఊరుమ్మడి జీవితాన్ని చిత్రిస్తే, గోగు శ్యామల మాదిగ ఆశ్రితకుల స్త్రీల శ్రమైక జీవితాన్ని, Continue Reading

Posted On :

కథనకుతూహలం-1

కథన కుతూహలం -1                                                                 – అనిల్ రాయల్ ఇటీవల తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపులో ఎనిమిది భాగాలుగా వచ్చిన ‘కథాయణం’ పరంపరకి ఈ ‘కథన కుతూహలం’ కొనసాగింపు. దీనికి వేరే పేరు పెట్టటానికి కారణముంది. ‘కథాయణం’లో వివరించినవన్నీ ప్రతి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-23 తెన్నేటి హేమలత

  నారి సారించిన నవల-23                       -కాత్యాయనీ విద్మహే లతవి బ్రాహ్మణ పిల్ల , పిచ్చి వాళ్ళ స్వర్గం, భగవంతుడి పంచాయితీ , దెయ్యాలు లేవూ ! Continue Reading

Posted On :
vinodini

బహుళ-9 మరియ(డాక్టర్ వినోదిని మాదాసు కథ)

బహుళ-9 మరియ  – జ్వలిత వివక్ష ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. కానీ… వివక్ష లోనే పుట్టి, వివక్ష జీవితంలో ఒక భాగమై హింసిస్తున్నప్పుడు. చుట్టూ ఉన్న అంతరాలేవి అర్థం చేసుకోలేని పసిహృదయాలు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతాయో మాటలతో చెప్పలేము. రాజస్థాన్ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-22

  నారిసారించిన నవల-22                       -కాత్యాయనీ విద్మహే లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో Continue Reading

Posted On :

కథాకాహళి- జూపాక సుభద్ర కథలు

కథాకాహళి- 19 దళిత మహిళల ‘రాణిరికాన్ని’ డిమాండ్ చేసిన జూపాక సుభద్ర కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచపల్లె లో 18/6/1961న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, Continue Reading

Posted On :
anuradha

కథాకాహళి- అనురాధ కథలు

కథాకాహళి- 18 తెలుగు సాహిత్యంలో మహిళల జైలుజీవితాన్ని చిత్రించిన  బి. అనురాధ  కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి బెల్లపు అనూరాధ 21 అక్టోబర్ 1963 పశ్చిమ గోదావరి జిల్లా జన్మించారు. సెయిట్ థెరీసా కాలేజీ ఏలూరులో బి.కామ్. చదువుకున్నారు. 1984 నుండి Continue Reading

Posted On :

కథాకాహళి- విమల కథలు

కథాకాహళి- 1 7 సోషలిస్టు స్త్రీవాద కథావిస్త్రృతి విమల కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి విమల 1963లో జన్మించారు. హైదరాబాద్ లో పుట్టి, పెరిగిన విమల విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాల్లో రాజకీయ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం రెయిన్‌బో చిల్డ్రన్స్ హోమ్ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-21

  నారిసారించిన నవల-21                       -కాత్యాయనీ విద్మహే  రాగజలధి ప్రచురణ కాలానికే అంటే 1960 ఆగస్టు నాటికే మిగిలిందేమిటి ?  నవల వచ్చినా జయంతి పబ్లికేషన్స్ వారి Continue Reading

Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-7

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-(చివరి భాగం)  -డా.సిహెచ్.సుశీల   స్త్రీకి విద్య కావాలి , స్వేచ్ఛ కావాలి , గౌరవం కావాలి , సమానత్వం కావాలి అంటే – ఎవరు ఇవ్వరు . ఒకరు ఇస్తే తీసుకునవి కావవి. అందుకే పదునైన సాహిత్యంతో కవితలు Continue Reading

Posted On :
P.Satyavathi

కథాకాహళి- పి.సత్యవతి కథలు

స్త్రీవాదంలోని  కలుపుకుపోయే తత్వం(ఇన్క్లూజివ్ పాలిటిక్స్) సత్యవతి కథాసూత్రం –15                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి పి.సత్యవతి, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940లో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. బి. ఎ. చేసిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-20

  నారిసారించిన నవల-20                       -కాత్యాయనీ విద్మహే  లత  రాగజలధి నవల తొలి ప్రచురణ 1960 లో వచ్చింది. దాని లోపలి కవర్ పేజీలో ‘ ఈ Continue Reading

Posted On :

రచయిత్రుల కథానికల్లో వెనుకబాటుతనం ప్రభావం

రచయిత్రుల కథానికా సాహిత్యంపై వెనకబాటుతనం ప్రభావం -శీలా సుభద్రా దేవి భౌగోళిక, రాజకీయ కారణాల వలన రాష్ట్రమంతటా ఇటీవలకాక యింతకు పూర్వం చాలాకాలంనుండీకూడా అభివృద్ధి ఒకే రకంగా లేదు. తెలుగు మాట్లాడే ప్రాంతం కొంత ఆంగ్లేయుల పాలనలోనూ, మరికొంత నవాబుల పాలనలోనూ Continue Reading

Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-6 సలీం కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం Continue Reading

Posted On :

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం -శీలా సుభద్రా దేవి వందేళ్ళ తెలుగు కథానికా ప్రస్థానంలో రచయిత్రుల కథానికల్లోని భాష కాలక్రమేణా ఏవిధంగా, ఏ రకమైన మార్పులకు లోనైందీ, నాటినుండి నేటివరకూ సామాజిక జీవితంలోని మార్పులు భాషపై ఏ రకంగా ప్రభావం చూపాయనే విషయాల్నీ, Continue Reading

Posted On :

బహుళ-8 ‘తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ

బహుళ-8 తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ  – జ్వలిత కథలు ఎక్కడి నుండో మొలుచుకురావు. మనుషుల జీవితానుభవాలు, అనుమానాలు, అవమానాలు, కలలు కలిసి ఊహలతో అల్లుకునే ఒక అందమైన ఎంబ్రాయిడరీ వంటివి కథలు. నైపుణ్యం గల కళాకారులు రంగు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-19

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి Continue Reading

Posted On :

కథాకాహళి- ఎస్. జయ కథలు

జండర్ చైతన్య స్థాయిని పెంచే ఎస్. జయ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి తెలుగు కథాసాహిత్యం వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కానీ రూప పరంగా అంత వైవిధ్యం కనిపించటం లేదు. అయితే కొంతమంది రచయితలు చాలా చేతనా పూరితంగా శిల్పపరమైన Continue Reading

Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5 పాపినేని శివశంకర్ కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం Continue Reading

Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -కథానికలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -డా.సిహెచ్.సుశీల ఆచార్య ఇనాక్ గారు ఈతరం సాహిత్యవేత్తలలో  కొన్ని ప్రముఖమైన వాదాలను వేదాలు గా మార్చాలని కలలు కంటున్న స్వాప్నికుడు. ఆయన వినిపించిన కొన్ని నివేదనలు – నివేదనలు గాక, పరివేదనలుగా సంఘంలో Continue Reading

Posted On :

నారి సారించిన నవల-18

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి Continue Reading

Posted On :

కథాకాహళి-పి.శ్రీదేవి కథలు

స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే Continue Reading

Posted On :

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)  – జ్వలిత మోసపోయే అమాయకత్వం చుట్టబెట్టుకుని ఉన్నప్పుడు. మోసగించే వాళ్ళు కోకొల్లలుగా మన చుట్టూ ఉంటారు. ఒక మహిళ  కరోనా సమయంలో చిన్న విషయానికే భర్తమీద అలిగి, ఇద్దరు పిల్లలను తీసుకొని ఊరు Continue Reading

Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-17

  నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే  ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన   తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది.  విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె Continue Reading

Posted On :

బహుళ-6 కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)

బహుళ-6     కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)  – జ్వలిత అమ్మాయిలపై అత్యాచారాలు లైంగిక హింసలు పెరిగిన సందర్భంలో అత్యవసరమైన “కన్యాశ్రమం” అనే ఒక కథను గురించి రాయాలనిపించింది. కనుపర్తి వరలక్ష్మమమ్మ కన్యా శ్రమం అనే ఈ కథ Continue Reading

Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3 ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -డా.సిహెచ్.సుశీల ఎండ్లూరి సుధాకర్ సుధామయ కవిత్వం గోదావరి తరంగిణీ శీతలత్వాన్ని , సామాన్య పాఠకుడికి కవితా కమ్మదనాన్ని అందిస్తూ, దళిత కవిత్వంతో నిప్పురవ్వల్ని రగిలించడమేకాక “స్త్రీవాదాన్ని” కూడా నిజాయితీగా నిలిపారు. స్త్రీల సమస్యలను Continue Reading

Posted On :

బహుళ-5 బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”

బహుళ-5       బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”  – జ్వలిత సాహిత్య చరిత్రలో తెలుగు కథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో తెలంగాణ కథ అస్తిత్వ పోరాటాలను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలంగాణ నిజాం పాలనలో ఉన్నందున తెలంగాణ కథా సాహిత్యం పై Continue Reading

Posted On :
Sasikala

కథాకాహళి- శశికళ కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-16

  నారిసారించిన నవల-16 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  5 జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు Continue Reading

Posted On :

కథాకాహళి- రాజీవ కథలు

డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు                                                                 – కె.శ్రీదేవి లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు.  ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా Continue Reading

Posted On :

నారి సారించిన నవల-15

  నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి Continue Reading

Posted On :

బహుళ-4 కె.సరోజిని కథ “తీరని బాధ”

బహుళ-4                                                                 – జ్వలిత కె. సరోజినీ కథ “తీరని బాధ” తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై Continue Reading

Posted On :

కథాకాహళి- జి. నిర్మలారాణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి జి. నిర్మలారాణి కథలు జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని Continue Reading

Posted On :

బహుళ-3 (దాసరి శిరీష)

బహుళ-3                                                                 – జ్వలిత దాసరి శిరీష కథ “వ్యత్యాసం” వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య Continue Reading

Posted On :

నారి సారించిన నవల-14

  నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 Continue Reading

Posted On :

బహుళ-2 (నందగిరి ఇందిరాదేవి)

బహుళ-2                                                                 – జ్వలిత నందగిరి ఇందిరాదేవి “వాయిద్యం సరదా” కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది. Continue Reading

Posted On :

కథాకాహళి- పుష్పాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి పుష్పాంజలి కథలు పుష్పాంజలి 20 ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వుండేవారు. తెలుగు కథా, నవలా సాహిత్యంలోనూ పుష్పాంజలికి అభినివేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషా సాహిత్యాల్లోనూ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-13

  నారిసారించిన నవల-13 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    7     స్త్రీలది ఇంటి సమాజం, పురుషులది బయటి సమాజం అయిన వ్యవస్థలో సామాజిక సాహిత్య రంగాలు , ఉద్యమాలు అన్నీ పురుషులవిగానే ఉంటాయి. ఆయా రంగాలలో స్త్రీలను వెతికి వెతికి Continue Reading

Posted On :

కథాకాహళి- కె.సుభాషిణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి కె.సుభాషిణి కథలు సుభాషిణి  పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగబాధ్యతలు నిర్వ హిస్తున్నారు.  ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి  సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని కథలు కార్పొరేట్ విద్యావ్యవస్థలో Continue Reading

Posted On :

బహుళ-1

బహుళ-1                                                                 – జ్వలిత జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం “ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా Continue Reading

Posted On :

నారి సారించిన నవల-12

  నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను  రాష్ట్ర కమిటీ దానిని ఇక  నడపలేమని Continue Reading

Posted On :

నారి సారించిన నవల-11

  నారిసారించిన నవల-11 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే     వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి.  జాతీయోద్యమ ప్రభావంతో  కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని  వస్తువుగా చేసిన నవల వ్రాసిన Continue Reading

Posted On :

కథాకాహళి-సి. సుజాత కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి సి.సుజాత కథలు మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తున్నారు. Continue Reading

Posted On :

నారి సారించిన నవల-10

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై  2006) వాటిలో 17 నవలలు 1955  నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద Continue Reading

Posted On :

కథాకాహళి-వీరలక్ష్మీదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వీరలక్ష్మీదేవి   “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ప్రచురించిన కథా సంపుటి  పుస్తకాన్ని స్త్రీ వాద చారిత్రక క్రమంలో Locate చేయాల్సిన అవసరం వుంది. అసలు ఏ Continue Reading

Posted On :

కథాకాహళి-వసుంధరాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వసుంధరాదేవి ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును (reason) ఆధారం చేసుకొని రచనలు చేస్తే, మరి కొందరు intuition ని ఊతం చేసుకొని ముఖ్యంగా కాల్పనిక (ఫిక్షన్)సాహిత్యాన్ని సృష్టించారు. Continue Reading

Posted On :

నారి సారించిన నవల-9

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    9 ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి Continue Reading

Posted On :

కథాకాహళి-అబ్బూరి ఛాయాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి అబ్బూరి ఛాయాదేవి కథలు అబ్బూరి ఛాయదేవి 1933 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఉస్మానియావర్సిటీ నుండి ఎం.ఎ.,(పొలిటికల్ సైన్స్) పట్టాపొందారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి లైబ్రరీసైన్స్ లో డిప్లొమా తీసుకున్నారు. న్యూడిల్లీలో 1959 నుంచి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో Continue Reading

Posted On :

నారి సారించిన నవల-7

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే     7 1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన  ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల Continue Reading

Posted On :

కథాకాహళి- గీతాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ. కె. శ్రీదేవి గీతాంజలి కథలు ”As with class system, gender differences are socially constructed though usually presented as natural. There is a distinction to be Continue Reading

Posted On :

కథాకాహళి- కె.వరలక్ష్మి కథలు

కథాకాహళి ఆధునికానంతర వెలుగులో వరలక్ష్మి కథలు – ప్రొ. కె. శ్రీదేవి కాల ప్రవాహంలో ఆధునికత పర్వతంలా ఘనీభవిస్తూ చారిత్రక రూపం దాల్చడం గ్రహించాం. కాలమంత వడిగా నడుస్తున్న వ్యవస్థలో భావజాలం మారదు. ఒకే కోవలో ఘనీభవించిన భావజాలం కాదని ఆ Continue Reading

Posted On :

కథాకాహళి- ఓల్గా కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – కె.శ్రీదేవి ఓల్గా కథలు 1960ల తరువాత తెలుగు సాహిత్యంలో చాలామంది రచయిత్రులు ఎక్కువ సంఖ్యలోనే కథా సృజనకు పూనుకున్నారు. వాళ్ళు తీసుకున్న కథావస్తువులలో కాల్పనికత వున్నప్పటికీ అసలు స్త్రీలు రచనావ్యాసంగంలోకి రావటమే కీలకాంశంగా పరిగణించే Continue Reading

Posted On :

నారి సారించిన నవల-6

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    6 1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన  ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే.   సత్యనాథన్ భర్త Continue Reading

Posted On :

నారి సారించిన నవల-5

            నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే  5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన  ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో  సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత Continue Reading

Posted On :

నారి సారించిన నవల-4

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 4 1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన Continue Reading

Posted On :

నారి సారించిన నవల-3

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను  రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-2

నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-1

నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే    నవల 1870లలో   తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- Continue Reading

Posted On :