image_print

నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి – 4 (భాగం – 2)                       -కాత్యాయనీ విద్మహే సామాజిక సమస్యలను సంబోధిస్తూ నవల వ్రాయటానికి ప్రారంభించి, ఏ సమస్య అక్కడికక్కడే పరిష్కరించటానికి అలవి కానంతగా అల్లుకుపోయాయని గుర్తించి సమూలమైన మార్పును గురించి జైళ్ల వ్యవస్థ దగ్గర, స్త్రీల అక్రమరవాణా సమస్య దగ్గర ఆలోచించగలిగిన   శంకర్ ప్రభుత్వ వ్యవస్థల మీద అంతో […]

Continue Reading

నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి – 4 (భాగం – 1)                       -కాత్యాయనీ విద్మహే 1980వ దశకపు కె. రామలక్ష్మి నవలలు ఆరు లభిస్తున్నాయి. కొత్తపొద్దు 1982 మే లో వచ్చిన నవల. శ్రీ శ్రీనివాస పబ్లికేషన్ ( గుంటూరు) ప్రచురణ. రామలక్ష్మి నవలలో  ఎక్కువగా ఒంటరి తల్లులు. వాళ్లే వ్యవసాయం తదితర వ్యవహారాలు చక్కబెడుతూ పిల్లలను పెంచి […]

Continue Reading

నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి – 3                       -కాత్యాయనీ విద్మహే 1970వ దశకపు రామలక్ష్మి నవలలలో  జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చి 1974 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ వారి ప్రచురణగా వచ్చిన ‘మూడోమనిషి’ నవల మొదటిది. ఈ నవలను రామలక్ష్మి బావగారైన ఎం ఎస్ ఎన్ మూర్తికి అంకితం చేసింది. తరువాతి నవల ‘ఆశకు సంకెళ్లు’ […]

Continue Reading

నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి – 2                       -కాత్యాయనీ విద్మహే గత సంచికలో రామలక్ష్మిగారి  లభ్య నవలలో 1967 లో వచ్చిన  ‘ఆడది’ మొదటి నవల అని చెప్పుకొన్నాం. కానీ అప్పటికి లభించని ‘మెరుపు తీగ’ నవల ఇప్పుడు లభించింది. అది  1960 నవంబర్ లో యం. శేషాచలం అండ్ కంపెనీ ప్రచురించినది. అందువల్ల ఇప్పటికి అది మొదటి […]

Continue Reading

నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి 1

  నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి – 1                       -కాత్యాయనీ విద్మహే          ఈ శీర్షిక కింద ఈ నెల నుండి  కె. రామలక్ష్మి గారి నవలల మీద వ్రాయాలి. సేకరించుకొన్న నవలలు అన్నీ టేబుల్ మీద పెట్టుకొంటుండగానే మార్చ్ 3 శుక్రవారం (2023) ఆమె మరణవార్త వినవలసివచ్చింది. 92 సంవత్సరాల సంపూర్ణ సాధికార సాహిత్య […]

Continue Reading

నారి సారించిన నవల-40 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-40                       -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ రావటం దగ్గర ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో హిమాచల్ భవన్ లో విడిది. రాజ్యసభ సభ్యురాలు ధనశ్రీ, సాంగ్ అండ్ డ్రామా విభాగం నుండి కుముద్ ఆమెతో పాటు సుశీల వస్తారు గవర్నరుగారిని కలవటానికి. సుశీల […]

Continue Reading

నారి సారించిన నవల-39 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-39                       -కాత్యాయనీ విద్మహే మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి మూర్తి కర్ణాటక గవర్నర్ గా బదిలీ అయి ఉద్యోగుల నుండి వీడ్కోలు తీసుకొనటంతో ముగుస్తుంది. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నకాలం రెండేళ్లు. మలుపులు నవలలో కథ 1996-97 లో ముగుస్తుంది. దానికి […]

Continue Reading

నారి సారించిన నవల-38 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-38                       -కాత్యాయనీ విద్మహే కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ అదే సమాచార ప్రసారశాఖ  మంత్రి అయిన మూర్తికి ఆంతరంగిక కార్యదర్శిగా బదిలీ అయ్యాక అప్పటి ఆమె అనుభవాలు వస్తువుగా వచ్చిన నవల మలుపులు. ఈ నవలలో ఫ్లాష్  బ్యాక్ కథన శిల్పం ఉంది. హిమాచల్ […]

Continue Reading

నారి సారించిన నవల-37 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-37                       -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో  ప్రభుత్వ పనులలో తిరుగుతుండే అతనికి ఆవేదనలు వెళ్లబోసు కొనటానికి రాజీ కావాలి. నాలుగేళ్ళ క్రితం చూసి, మూడేళ్ళ క్రితం ఆమె పాట విని, ఆమెనే గుర్తు చేసుకొంటూ గడిపి మూడవసారి […]

Continue Reading

నారి సారించిన నవల-36 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-36                       -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు సమాజ భావజాల రంగంలోకి, భాషా ప్రపంచంలోకి స్త్రీవాదం అన్న మాట ఇంకా వేరూనుకోక ముందే రమాదేవి స్త్రీపురుష సంబంధాలను గురించి తాత్విక గాఢతతో ఈ నవలలో చర్చించటం నిజంగా అబ్బురమనిపిస్తుంది. రాజీ జీవితంలో నలుగురు […]

Continue Reading

నారి సారించిన నవల-35 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-35                       -కాత్యాయనీ విద్మహే రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది 1975 జూన్ 25. ఎమర్జన్సీ కాలంలోనే ఆమె లండన్ నుండి తిరిగి వచ్చింది. విమానాశ్రయంలో దిగేసరికి విపరీతమయిన ఒళ్ళు నొప్పులు, జ్వరం. అక్కడ ఎదురుపడ్డ కరుణాకర్ ఆమె పరిస్థితి గమనించి టాక్సీ లో ఇంటి […]

Continue Reading

నారి సారించిన నవల-34 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-34                       -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’.  నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా ఆ నవల వచ్చింది. పాతికేళ్ళకు మళ్ళీ అది ప్రచురించబడ్డాక దానికి కొనసాగింపుగా మరో మూడు నవలలు వ్రాసింది రమాదేవి. అవి మలుపులు, మజిలీ, అనంతం. వీటిలో  మజిలీ నవల ఆంధ్రభూమి దిన పత్రికలో ధారావాహికంగా […]

Continue Reading

నారి సారించిన నవల-33 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద  వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి […]

Continue Reading

నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద  వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి […]

Continue Reading

కథాకాహళి- చాగంటి తులసి కథలు

కథాకాహళి- 28  చాగంటి తులసి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ పేరుతో 1988లో ప్రచురించారు. హిందీ, ఒరియా, ఆంగ్ల, మలయాళ, తమిళ, కన్నడ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేగాక తెలుగులో కల్పన, కథల వాకిలి, కథా సాగర్, నూరేళ్ళపంట, స్త్రీవాద కథలు వంటి పలుసంకలనాల్లో చోటుచేసుకున్నాయి. […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2                       -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత వ్యధా భరిత చిత్రం ఈ నవల.  ఏలూరులో ఉన్న రోజులలో చుట్టుపక్కల ఇళ్లలో చూసిన   వితంతు స్త్రీల దుస్థితి,  వాళ్ళ  అనుభావాలను వింటూ  పొందిన బాధ ఆమెను ఈ నవలా రచనకు ప్రేరేపించాయి.  […]

Continue Reading

మెరుపులు- కొరతలు-7 బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

మెరుపులు- కొరతలు బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”                                                                 – డా.కే.వి.రమణరావు సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది ప్రాముఖ్యతలేని ఒక ఙ్ఞాపకం. ముఖ్యపాత్ర పొందిన ఒక తడిలేని అనుభూతిని నేరుగా పాఠకులకు అందేంచే ప్రయత్నం. ఇలా అమూర్తంగా, అనాసక్తిగా రాసినట్టు కనబడుతున్న కథలను ఆధునిక కథాసాహిత్యంలో వస్తున్న ఒక ధోరణిగా చూడాలి. అప్పుడే […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి-1                       -కాత్యాయనీ విద్మహే  వి.ఎస్. రమాదేవి నవలా  రచయిత అని 2000 వరకు నాకు తెలియకపోవటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతకు ముప్ఫయేళ్ల ముందు నుండే నేను నవలలు అందు లోనూ స్త్రీల నవలలు బాగా చదువుతుండేదాన్ని. పత్రికలలో సీరియల్స్ గా రాకపోవటం వల్లనో ఏమో ఆమె నవలలు నా దృష్టికి […]

Continue Reading

కథాకాహళి- కరోనా కష్టాలను చిత్రించిన అత్తలూరి విజయలక్ష్మి కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ  ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]

Continue Reading
Posted On :

మెరుపులు-కొరతలు- 6 “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ

మెరుపులు- కొరతలు “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ                                                                 – డా.కే.వి.రమణరావు అన్నివిధాలా బావుండి భార్యపట్ల ప్రేమగా కూడా ఉండి ఒక చిన్న బలహీనతను అదుపులో పెట్టుకోలేని భర్తతో భార్య పడే ఇబ్బంది గురించిన కథ ఇది. పెళ్లైన మగవాళ్లలో చాలా సాధారణంగా కనిపించే ఈ బలహీనతను భార్యలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియని ఒక స్థితిగురించి చాలా క్లుప్తంగా చర్చిస్తుంది ఈ కథ. చిన్నదిగా రాసిన ఈ కథ సారాంశమిది. కథ ఎక్కువ భాగం ఫ్లాష్ బ్యాక్ […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-8

కథన కుతూహలం -7                                                                 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-5 అప్పు “డా. శైలకుమార్” కథ

మెరుపులు- కొరతలు అప్పు “డా. శైలకుమార్” కథ                                                                 – డా.కే.వి.రమణరావు మానవసంబంధాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపైన రాసిన కథ ఇది. ఈ అంశంమీద చాలాకాలంగా కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు వస్తున్నా ఈ కథ చెప్పిన విధానం సరళంగా, సూటిగా ఉండి తన ప్రత్యేకతను నిలుపుకోవడమేకాక ఇవ్వదలుచుకున్న సందేశాన్ని ప్రతిభావంతంగా ఇస్తుంది.      కథంతా ఒక చిన్న సెట్టింగులో తిరుగుతుంది. క్లుప్తంగా కథ ఇది.       ఈ కథను ‘అన్న’ అని పిలవబడే ముఖ్యపాత్ర చెప్తుంది. ఒక […]

Continue Reading
Posted On :

కథాకాహళి- మహిళాభ్యుదయాన్ని ఆకాంక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ  ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-7

కథన కుతూహలం -7                                                                 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ-6                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలల వస్తు  నిర్వహణలో 70వ దశకం తెచ్చిన మార్పు కీలకమైనది. 1970 వరకు ఆమె వ్రాసిన నవలలు  20వ ఏట జరిగిన పెళ్లి కారణంగా జీవితంలో కలిగిన దుఃఖం నుండి వచ్చినవి. ( ఇంటర్వ్యూ ,  గమనం వార్షిక సంచిక 2001, ఏప్రిల్ , చూడు: మానవ సమాజం – […]

Continue Reading

కథాకాహళి- పద్మకుమారి కథలు

కథాకాహళి- 25 విప్లవోద్యమ కథాసాహిత్య విస్తృతి – ప‌ద్మ‌కుమారి ’అపురూప’ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ప‌ద్మ‌కుమారి 23వ తేదీ సెప్టెంబర్,1972సంవత్సరం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మంద‌మ‌ర్రి గ్రామంలో జన్మించారు. తండ్రి, సోద‌రులు, బంధువులు అంద‌రూ సింగ‌రేణి కార్మికులే. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే, అజ్ఞాత విప్ల‌వోద్య‌మంలోకి వెళ్ళారు. అరెస్ట‌యి ఆరేళ్లు జెయిల్లో వున్నారు. విడుద‌ల‌య్యాక విర‌సంలో, అమ‌రుల బంధుమిత్రుల సంఘంలో చేరారు. ప్రస్తుతం అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పనిచేస్తున్నారు. ఆక్రమంలో ఎదురైన సంఘటనలనే కథలుగా మలిచారు. మెదట […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ-5                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలలో 60 వ దశకపు మరోరెండు నవలలు ఇదే నా న్యాయం (1966) , అంధకారంలో (1969). ఇదే నా న్యాయం నవల యువ మాసపత్రిక లో సీరియల్ గా ప్రచురించబడి 1968 లో పుస్తకంగా ముద్రించబడింది.  భార్యను ఎన్ని రకాలుగా నైనా హింసించడానికి మగవాడికి సర్వహక్కులు ఇచ్చిన కుటుంబం […]

Continue Reading

మెరుపులు- కొరతలు-4 అట్లా అని పెద్ద బాధా ఉండదు

మెరుపులు- కొరతలు అట్లా అని పెద్ద బాధా ఉండదు – దాట్ల దేవదానం రాజు కథ                                                                  – డా.కే.వి.రమణరావు తనచుట్టూ ఉన్న సమాజంలోని చెడుని చూసి భరించలేక దాన్ని సరిచేయడంకోసం వ్యక్తిగతంగా నిత్యం పోరాటం చేసి ఎదురుదెబ్బలు తిన్న ఒక సామాన్య యువకుడి కథ ఇది. అతని జీవితంలో కొంతకాలంపాటు జరిగిన కొన్ని వరస సంఘటనలు కథనంలో రచయిత దృక్కోణంలో చూపబడ్డాయి. స్థూలంగా ఇదీ కథ. ముగింపులో ప్రారంభిం చబడిన ఈ కథంతా దాదాపు ఫ్లాష్ బ్యాక్ లో […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-6

కథన కుతూహలం -6                                                                 – అనిల్ రాయల్ వ్యాఖ్యానాలు vs గతమెరుపులు vs చట్రబద్ధాలు నవలా రచయితకి ఉన్నది, కథా రచయితకి లేనిది ఏమిటి? ప్రధాన పాత్రల జీవితాలని విస్తారంగా చిత్రీకరించే వెసులుబాటు నవలా రచయితకుంది, కథా రచయితకి లేదు. కథల నిడివి పూర్తిస్థాయి జీవితాల చిత్రీకరణకి అడ్డుపడుతుంది. అందువల్ల “కథ అను పదార్ధమును నిర్వచింపుడు” అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే “ప్రధాన పాత్ర జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ కీలక సంఘటన, దానికి దారి తీసిన […]

Continue Reading
Posted On :

కథాకాహళి- సింధు మాధురి కథలు

కథాకాహళి- 24 పెళ్ళితో పనిలేని ప్రేమను ఫ్రతిపాదించిన  సింధు మాధురి కథ ’కలాపి’ -24                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి స్త్రీల రచనల్లోని నిషేధాలను ధిక్కరించి స్త్రీరచయితలు తమకు సంబంధించిన  సమస్యల గురించి రాసే వాతావరణాన్ని స్త్రీవాద సాహిత్యం  ఏర్పరిచింది. ఇటువంటి భావ వాతావరణ కల్పనలో ఓల్గా నుంచీ సత్యవతి, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, సి. సుజాత,    గీతాంజలి, కుప్పిలి పద్మల వరకు వున్న స్త్రీరచయితలందరూ తమ శక్తిమేరకు  కృషి చేశారు. వీరి కృషికి కొనసాగింపుగా సింధుమాధురి […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-5

కథన కుతూహలం -5                                                                 – అనిల్ రాయల్ తిరగరాత  మీరో పేరాగ్రాఫ్ రాశారు. తర్వాత దాన్ని చదువుకున్నారు. అద్భుతంగా అనిపించింది. అంతకన్నా గొప్పగా మరెవరూ రాయలేరనిపించింది. అప్పుడు మీరేం చేయాలి? ఆ పేరాగ్రాఫ్‌ని కొట్టిపారేసి మళ్లీ రాయటం మొదలుపెట్టాలి. గొప్పగా రాయాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన సుగుణం – తాను రాసిన వాక్యాలతో మొట్టమొదటిసారే ప్రేమలో పడకుండా ఉండగలిగే నిగ్రహం. *** ‘ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ వంటి కళాఖండాల సృష్టికర్త ఆస్కార్ వైల్డ్‌ని ఓ రోజు […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-3 అసురవేదం

మెరుపులు- కొరతలు అసురవేదం -‘బహుశా’ వేణుగోపాల్ కథ                                                                  – డా.కే.వి.రమణరావు అడవిజంతువుల పట్ల మనుషుల స్వార్థపూరిత హింసాప్రవృత్తిని ఒక ‘అసురత్వం’గా ఈకథలో వర్ణించారు రచయిత బహుశా’ వేణుగోపాల్. ఈ సమకాలీన లక్షణాన్ని ఒక సంఘటనద్వారా వివరిస్తూ దానిని రామాయణంలోని ఒక ప్రధాన సంఘటనతో ప్రతీకాత్మకంగా పోలుస్తూ చెప్పిన కథ ఇది.  స్థూలంగా ఇదీ కథ. అడవినానుకుని ఉన్న ఒక ఇరవై గుడిసెల గూడెంలో మగాళ్లంతా పొగాకుబేరన్లకి మొద్దులు నరకడానికి తెల్లవార్ఝామున అడవికి బయల్దేర్తుండగా ఊరిబావిలో పడిన జంతువు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ-4                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ    నవలలో ‘స్వీట్ హోమ్’  కౌమారంలోకి ప్రవేశిస్తున్న ఆడపిల్లల ఆలోచనలు ఆరోగ్యకరంగా ఎదగటానికి దోహదం చేసే నవల. సరదాగా చదువుకొనటానికి వీలుగా వుండి కుటుంబంలో భార్యాభర్తల మధ్య వుండవలసిన ఆహ్లాదకరమైన ప్రజాస్వామిక సంబంధాలకు ఒక కొత్త నమూనాను సూచిస్తూ సాగే నవల స్వీట్ హోమ్. స్వీట్ హోమ్ నవల మొదట్లో […]

Continue Reading

మెరుపులు- కొరతలు-2 రుబీనా పర్వీన్ కథ ‘బుర్ఖా’

మెరుపులు- కొరతలు డా.కే.వి.రమణరావు కథ “బుర్ఖా”                                                                 – డా.కే.వి.రమణరావు తెలంగాణాలోని ఒక మారుమూల ప్రాంతం ఈ కథకు నేపథ్యం. ఇది ఉర్దు కలసిన తెలంగాణా మాండలీకం మాట్లాడే ముస్లిం పాత్రలమధ్య నడుస్తుంది. రచయిత్రి సర్వసాక్షి దృష్టికోణంలో చెప్పినా కథంతా ప్రధాన పాత్ర మెహర్ చుట్టూ తిరుగుతుంది. స్థూలంగా కథాంశం ఇది. మెహర్ బీద ముస్లిం కుటుంబంలోని పదో తరగతితోనే చదువాపేసిన అందమైన యువతి. ఆమె భర్త లతీఫ్ మంచి హస్తవాసిగలిగిన ఆరెంపి డాక్టరు. ఇద్దరు పిల్లలు. ఉండడానికైతే […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-4

కథన కుతూహలం -4                                                                 – అనిల్ రాయల్ పూర్వనీడలు పరుద్దాం రా! “పొదల మాటునుండి రెండు కళ్లు తననే గమనిస్తున్నాయని అప్పుడతనికి తెలీదు” యండమూరి వీరేంద్రనాధ్ నవలలు విచ్చలవిడిగా చదివిన వాళ్లందరికీ చిరపరిచితమైన వాక్యమిది. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇంచుమించు ఇటువంటి వాక్యాలు ఆయన నవలల్లో తరచుగా ఎదురవుతుంటాయి. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఫోర్ షాడోయింగ్ ప్రక్రియని ప్రభావశీలంగా వాడుకున్న- కొండొకచో దుర్వినియోగ పరచిన – రచయితల్లో అగ్రగణ్యుడు యండమూరి (నా పరిజ్ఞానం అంతవరకే పరిమితం. పాపము […]

Continue Reading
Posted On :

కథాకాహళి- సామాన్య కథలు

కథాకాహళి- 23 అసామాన్య వస్తు, శిల్పవైవిధ్యాలు సామాన్య కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి సామాన్య చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. నెల్లూరులో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేసి స్వర్ణపతకం సాధించారు. అక్కడే ‘అంటరాని వసంతం – విమర్శనాత్మక పరిశీలన’ పేరుతో ఎమ్.ఫిల్ చేశారు. “తెలుగు ముస్లిం రచయితలు-సమాజం, సంస్కృతి” అంశంపై పి.హెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కథ, కవిత, వ్యాసం మొదలయిన ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. ఎక్కడ వున్నా, ఏం […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ-3                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ 1965 లో  వ్రాసిన ‘రచయిత్రి’ , 1967 లో వ్రాసిన ‘కళఎందుకు’? నవలలు   రెండూ పితృస్వామిక కుటుంబ సంబంధాలు  సాహిత్య కళారంగాలలో స్త్రీల అభిరుచులకు, అభినివేశాలకు అవరోధం అవుతుండగా వాళ్ళెంత ఘర్షణకు లోనయ్యారో చిత్రించాయి. 1 రచయిత్రి నవల 1965 లో జయశ్రీ మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. […]

Continue Reading

కథాకాహళి- జాజుల గౌరి కథలు

కథాకాహళి- 22 దళిత బాలికల వేదనాత్మక కథారూపం జాజుల గౌరి కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జాజుల గౌరి 1968 సికింద్రబాద్ లోని లోతుకుంటకు చెందిన జాజుల బావిలో జన్మించారు. ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. పట్టా పొందారు. తరువాత ఎమ్.సి.జె., చేసారు. న్యాయవాద పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొంది,  కొన్నిరోజులు న్యాయ వాదిగా ప్రాక్టీస్ కూడా చేసారు. రాజకీయరంగ ప్రవేశంచేసి,ఒక జాతీయ పార్టీలో మహిళా విభాగంలో కొనసాగుతున్నారు. మాదిగ దండోరా ఉద్యమంలో భాగస్వాములైన నాగప్పగారి సుందర్రాజు  […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-1 డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”

మెరుపులు- కొరతలు డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”                                                                 – డా.కే.వి.రమణరావు ప్రచురణ: ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (4 జూలై 2021) ఇది అమెరికాలో ఉన్న ప్రవాసభారతీయులు నేపథ్యంగా రాసిన కథ. ప్రకృతి సంక్షోభం వచ్చినప్పుడు ఇళ్లను ఖాళీ చేయించే సమయంలో కలిగే ఆందోళనలమధ్య భార్యాభర్తలలో ఏర్పడుతున్న తాత్కాలిక అంతరాలు వెలికివచ్చే అంశంచుట్టూ అల్లిన కథ. స్థూలంగా కథాంశం ఇది. శశాంక్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగర బే ఏరియాలో పనిచేస్తున్న ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అతని […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ-2                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నాడైరీలో ఒక పేజీ వ్రాయటానికి ఒక ఏడాదికి  ముందే వచ్చిన నవలలు పేకమేడలు, బలిపీఠం. రెండింటి రచనాకాలం 1962 . అదే సంవత్సరం  జులై లోగా పేక మేడ లు,  సెప్టెంబర్  నుండి 63 ఏప్రిల్ వరకు బలిపీఠం నవలలు ఆంధ్రప్రభలో వరుసగా సీరియళ్ళుగా ప్రచురించబడ్డాయి. 1966 నాటి బలిపీఠం […]

Continue Reading

కథనకుతూహలం-3

కథన కుతూహలం -3                                                                 – అనిల్ రాయల్ ఎండు చేపా, ఎండు చేపా, ఎందుకున్నావు కథలో? అనగనగా అప్పుడెప్పుడో పూర్వకాలంలో, అదేదో దూరదేశంలో కుక్కలకి వేట నేర్పటానికో పద్ధతి పాటించేవాళ్లు. ఫలానాదాని వాసన చూపిస్తే దేవులాడుకుంటూపోయి దాని ఆచూకీ పట్టేయటం శునకరాజావారి పని . కానీ ఆ ఫలానా వాసనకన్నా ఘాటైన పరిమళమేదో వాతావరణాన్ని కమ్మేస్తే రాజావారి పరిస్థితేంటి? కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనైనా అసలు వాసన మీదనే మనసు లగ్నం చేసేలా జాగిలాలకి తర్ఫీదునీయటం ముఖ్యం. అందుకోసం […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ-1                       -కాత్యాయనీ విద్మహే 1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు వ్రాస్తూనే ఉన్నది. ఆ తరువాత గడచిన ఈ నలభై ఏళ్లలోనూ అప్పుడప్పుడు ఆమె నవలలు వ్రాయటం చూస్తాం. ఆమె కేవలం నవలా రచయిత మాత్రమే కాదు. కథలు అనేకం వ్రాసింది. కాపిటల్ వంటి మార్కిస్టు […]

Continue Reading

కథాకాహళి- అరుణకుమారి కథలు

కథాకాహళి- 21 ఎండార్ఫిన్స్ గురించి ప్రస్థావించిన యం. ఆర్. అరుణకుమారి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యం.ఆర్. అరుణ ఎమ్.ఏ. ,బి.యస్.సి., డి.ఎడ్ చేశారు. చిత్తూరు మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా 37 ఏళ్ళు పనిచేసి, 2020లో ఉద్యోగ విరమణ చేశారు. స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు పొందారు. ఆమె తండ్రి ఎం. ఆర్. చంద్ర  నుండి వారసత్వంగా వచ్చిన రచనా వ్యాసంగంలో ఇప్పటికి రెండు వందల కథలు రాశారు. […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-2

కథన కుతూహలం -2                                                                 – అనిల్ రాయల్ గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ మూల కథలో నన్ను ఆకట్టుకున్న విషయాల్లో ఒకటి – మూల రచయిత Andy Weir వాక్య నిర్మాణంలో పాటించిన పొదుపు. కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే – పొడుగాటి వాక్యాలు చదివి అర్ధం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు అర్ధం చేసుకోవటం తేలిక కాబట్టి; అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి; అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు […]

Continue Reading
Posted On :

కథాకాహళి- గోగు శ్యామల కథలు

కథాకాహళి- 20 ఆశ్రిత కులాల చైతన్య ప్రస్థావనలు – గోగు శ్యామల కథాప్రయోజనాలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి దళిత సాంస్కృతిక జీవితాన్ని“మాదిగోడు” కథలలో, నాగప్పగారి సుందర్రాజు మాదిగల ఊరుమ్మడి జీవితాన్ని చిత్రిస్తే, గోగు శ్యామల మాదిగ ఆశ్రితకుల స్త్రీల శ్రమైక జీవితాన్ని, ధైర్య, స్థైర్యాలను చిత్రించి దళిత స్త్రీవాద సాహిత్య సృజనశీలతను విస్తృతపరిచారు. దళితులలో కూడా మరింత అట్టడుగు జీవిక మాదిగలదైతే, అందులోనూ మాదిగ ఆశ్రితకులాల స్త్రీల వేదన ఎంత సూక్ష్మీకరించబడిన (మార్జినలైజ్డ్) కథాంశమో చెప్పవలసిన పనిలేదనుకుంటాను. […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-1

కథన కుతూహలం -1                                                                 – అనిల్ రాయల్ ఇటీవల తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపులో ఎనిమిది భాగాలుగా వచ్చిన ‘కథాయణం’ పరంపరకి ఈ ‘కథన కుతూహలం’ కొనసాగింపు. దీనికి వేరే పేరు పెట్టటానికి కారణముంది. ‘కథాయణం’లో వివరించినవన్నీ ప్రతి కథకి అత్యవసరమైన అంశాలు: ఎత్తుగడ, ముగింపు, శీర్షిక, సంభాషణలు, దృక్కోణం, పాత్రలు, నిర్మాణం. అవి లేని కథ ఉండదు. అవన్నీ తగుపాళ్లలో ప్రతి కథకీ అవసరం. ఈ ‘కథన కుతూహలం’లో వివరించబోయే ప్రక్రియలు అన్నీ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-23 తెన్నేటి హేమలత

  నారి సారించిన నవల-23                       -కాత్యాయనీ విద్మహే లతవి బ్రాహ్మణ పిల్ల , పిచ్చి వాళ్ళ స్వర్గం, భగవంతుడి పంచాయితీ , దెయ్యాలు లేవూ ! సప్తస్వరాలు, వైతరణీ తీరం వంటి నవలలు మరికొన్ని ఉన్నాయి.( నిడదవోలు మాలతి An  invincible force in Telugu literature  , see Eminent scholars and  other essays in Telugu  literature […]

Continue Reading
vinodini

బహుళ-9 మరియ(డాక్టర్ వినోదిని మాదాసు కథ)

బహుళ-9 మరియ  – జ్వలిత వివక్ష ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. కానీ… వివక్ష లోనే పుట్టి, వివక్ష జీవితంలో ఒక భాగమై హింసిస్తున్నప్పుడు. చుట్టూ ఉన్న అంతరాలేవి అర్థం చేసుకోలేని పసిహృదయాలు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతాయో మాటలతో చెప్పలేము. రాజస్థాన్ లోని భన్వరీబాయి అనే దళిత మహిళపై ఆధిపత్య వర్గం సామూహిక అత్యాచారం చేసిన కేసులో.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని వివక్ష తన జీవితంలో తన సొంత అక్క దయనీయంగా మరణించిన తీరు గుర్తుకు వస్తుంది […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-22

  నారిసారించిన నవల-22                       -కాత్యాయనీ విద్మహే లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో ఇది తులసి వనం 1971 లో వచ్చిన నవల. గోపీచంద్ గారితో సంభాషణ ఈ నవల రచనకు ప్రేరణ అని చెప్పుకొన్నది లత. మాతృమూర్తి నిభానపూడి విశాలాక్షి గారికి,  జీవన  సహచరుడు అచ్యుత రామయ్య […]

Continue Reading

కథాకాహళి- జూపాక సుభద్ర కథలు

కథాకాహళి- 19 దళిత మహిళల ‘రాణిరికాన్ని’ డిమాండ్ చేసిన జూపాక సుభద్ర కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచపల్లె లో 18/6/1961న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, హైదరాబాద్ లో అదనపు కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఈమె రచనలు ‘పంచాయితీరాజ్ లో దళిత మహిళల పాలన”, “అయ్యయ్యో దమ్మక్కా” కవితా సంకలనం -2009.  “రాయక్క మాన్యం” కథాసంకలనం-2014. ఇంకా కథలు, […]

Continue Reading
Posted On :
anuradha

కథాకాహళి- అనురాధ కథలు

కథాకాహళి- 18 తెలుగు సాహిత్యంలో మహిళల జైలుజీవితాన్ని చిత్రించిన  బి. అనురాధ  కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి బెల్లపు అనూరాధ 21 అక్టోబర్ 1963 పశ్చిమ గోదావరి జిల్లా జన్మించారు. సెయిట్ థెరీసా కాలేజీ ఏలూరులో బి.కామ్. చదువుకున్నారు. 1984 నుండి 1996 వరకూ హైదరాబాదులో సిండికేటు బ్యాంకులో ఉద్యోగం. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు.1990-1993 ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో కార్యకర్తగానూ, 1994 లో హైదరాబాదు కేంద్రంగా ఏర్పడిన మహిళా చేతన (మహిళా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- విమల కథలు

కథాకాహళి- 1 7 సోషలిస్టు స్త్రీవాద కథావిస్త్రృతి విమల కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి విమల 1963లో జన్మించారు. హైదరాబాద్ లో పుట్టి, పెరిగిన విమల విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాల్లో రాజకీయ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం రెయిన్‌బో చిల్డ్రన్స్ హోమ్ కన్సల్టెంట్ గా ఉన్నారు. కవి, కథకురాలుగా  తెలుగు పాఠకులకి విమల సుపరిచితురాలు. ‘అడవి ఉప్పొంగిన రాత్రి’, ‘మృగన’ రెండు కవిత్వ సంకలనాలు, “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు”  ఒక కథాసంకలనం, “నువ్వేం చేస్తావ్”, “అతడి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-21

  నారిసారించిన నవల-21                       -కాత్యాయనీ విద్మహే  రాగజలధి ప్రచురణ కాలానికే అంటే 1960 ఆగస్టు నాటికే మిగిలిందేమిటి ?  నవల వచ్చినా జయంతి పబ్లికేషన్స్ వారి 1976 నాటి ముద్రణ ఇప్పుడు అందుబాటులో ఉంది. హాస్పిటల్ లో అవసాన దశలో వున్న స్త్రీ ఆత్మకథగా వ్రాసుకొంటున్న తన అనుభవాల,  పొరపాట్ల జ్ఞాపకాల కథనమే ఈనవల.భాగ్యవంతురాలు సౌందర్యవంతురాలు అయిన ఆ స్త్రీ జీవితాన్నిఎలా […]

Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-7

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-(చివరి భాగం)  -డా.సిహెచ్.సుశీల   స్త్రీకి విద్య కావాలి , స్వేచ్ఛ కావాలి , గౌరవం కావాలి , సమానత్వం కావాలి అంటే – ఎవరు ఇవ్వరు . ఒకరు ఇస్తే తీసుకునవి కావవి. అందుకే పదునైన సాహిత్యంతో కవితలు కథానికలు నవలలు సాధనంగా హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి సంస్కరణను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్త్రీలు భావించి ఆచరణలో పెట్టారు .  స్త్రీ సముద్ధరణకైై స్త్రీలు పోరాడటం కేవలం ఆత్మ రక్షణకై పరిమితమవుతుంది కొన్నిసార్లు .      […]

Continue Reading
P.Satyavathi

కథాకాహళి- పి.సత్యవతి కథలు

స్త్రీవాదంలోని  కలుపుకుపోయే తత్వం(ఇన్క్లూజివ్ పాలిటిక్స్) సత్యవతి కథాసూత్రం –15                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి పి.సత్యవతి, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940లో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. బి. ఎ. చేసిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ గా పని చేశారు. ఆంగ్లంలో ఎం.ఎ. చేసి, 1980 నుంచి 1996 వరకూ విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాకులుగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత విజయవాడలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. గోరా శాస్త్రి, పి. […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-20

  నారిసారించిన నవల-20                       -కాత్యాయనీ విద్మహే  లత  రాగజలధి నవల తొలి ప్రచురణ 1960 లో వచ్చింది. దాని లోపలి కవర్ పేజీలో ‘ ఈ రచయిత్రి నవలలు’ అనే శీర్షిక కింద ఆరు నవలలు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి ‘జీవనస్రవంతి’.  మూడుతరాల జీవితాన్ని చుట్టుకొని నవల ఇతివృత్తం ప్రవర్తిస్తుంది. 1900 సంవత్సరంలో రాజా పుట్టుకతో ప్రారంభమై అతని కూతురు పెళ్లయి […]

Continue Reading

రచయిత్రుల కథానికల్లో వెనుకబాటుతనం ప్రభావం

రచయిత్రుల కథానికా సాహిత్యంపై వెనకబాటుతనం ప్రభావం -శీలా సుభద్రా దేవి భౌగోళిక, రాజకీయ కారణాల వలన రాష్ట్రమంతటా ఇటీవలకాక యింతకు పూర్వం చాలాకాలంనుండీకూడా అభివృద్ధి ఒకే రకంగా లేదు. తెలుగు మాట్లాడే ప్రాంతం కొంత ఆంగ్లేయుల పాలనలోనూ, మరికొంత నవాబుల పాలనలోనూ వున్న కాలంనుండీకూడా అభివృద్ధి ఎగుడుదిగుడులుగానే వుంటూ వస్తోంది. భౌగోళికంగాకూడా రాష్ట్రం మొత్తం సమతలంగా లేదు. సుమారు సగభాగం దక్కను పీఠభూమిగా వుండి రాళ్ళూ రప్పలతో పూర్తి మెరకప్రాంతంగా వుంది. సముద్ర తీర ప్రాంతం పల్లంలో […]

Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-6 సలీం కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం సాహిత్య ప్రేమికులందరికీ ఒప్పించగలగడం- ఒప్పుకోవాల్సిన అంశం.  ‘సుశీల’ అనే కథ ఒక అద్భుతమైన ఆలోచన. మగవాని ఆలోచనా విధానం పై పరోక్ష విమర్శ.  సంఘాన్ని నిలదీసి, నిగ్గదీసి, నిర్మొహమాటంగా మరొక్కసారి మనసుతో ఆలోచింపచేసే ఘాటైన విమర్శ.   […]

Continue Reading

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం -శీలా సుభద్రా దేవి వందేళ్ళ తెలుగు కథానికా ప్రస్థానంలో రచయిత్రుల కథానికల్లోని భాష కాలక్రమేణా ఏవిధంగా, ఏ రకమైన మార్పులకు లోనైందీ, నాటినుండి నేటివరకూ సామాజిక జీవితంలోని మార్పులు భాషపై ఏ రకంగా ప్రభావం చూపాయనే విషయాల్నీ, నా పరిశీలనాంశాలనూ ఈ వ్యాసంలో ప్రస్తావించదలిచాను. ఏ కాలంలో జీవిస్తున్న రచయిత్రి రచనలపై ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం ప్రతిబింబించటం సహజం అనేది ప్రతితరంలోనూ గమనించగలం. తొలితరం కథారచయిత్రులు సుమారు పదిహేనుమంది వరకూ ఉన్నట్లు […]

Continue Reading

బహుళ-8 ‘తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ

బహుళ-8 తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ  – జ్వలిత కథలు ఎక్కడి నుండో మొలుచుకురావు. మనుషుల జీవితానుభవాలు, అనుమానాలు, అవమానాలు, కలలు కలిసి ఊహలతో అల్లుకునే ఒక అందమైన ఎంబ్రాయిడరీ వంటివి కథలు. నైపుణ్యం గల కళాకారులు రంగు రంగుల దారాలతో కుట్టుపూలు కుట్టినట్టుగా కథకులు కథలు అల్లుతారు. అందులో కథయిత్రులు అయితే జీవితానుభవమా కల్పితమా తేడా తెలియకుండా కథారచన చేస్తారు. భయం కలిగించి, బాధాకర ఇతివృత్తాలను కథలల్లి, సహనంతో ఓర్పుతో సహించమని చెప్పి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-19

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  […]

Continue Reading

కథాకాహళి- ఎస్. జయ కథలు

జండర్ చైతన్య స్థాయిని పెంచే ఎస్. జయ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి తెలుగు కథాసాహిత్యం వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కానీ రూప పరంగా అంత వైవిధ్యం కనిపించటం లేదు. అయితే కొంతమంది రచయితలు చాలా చేతనా పూరితంగా శిల్పపరమైన వైవిధ్యం కోసం తపించి రాశారు. అటువంటి వాళ్ళలో యస్. జయ కూడా ఒకరు. ఎస్. జయ ’రెక్కలున్నపిల్ల’, ’నిజం’ ’అన్వేషణ’, ’అమ్మ మనసు’ ’అమ్మా నాన్న నన్ను చంపేయండి’, ’ఇంకానా.. ఇకపై చెల్లదు’, ’కన్నీళ్లు’, […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5 పాపినేని శివశంకర్ కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం సాహిత్య ప్రేమికులందరికీ ఒప్పించగలగడం- ఒప్పుకోవాల్సిన అంశం.  ‘సుశీల’ అనే కథ ఒక అద్భుతమైన ఆలోచన. మగవాని ఆలోచనా విధానం పై పరోక్ష విమర్శ.  సంఘాన్ని నిలదీసి, నిగ్గదీసి, నిర్మొహమాటంగా మరొక్కసారి మనసుతో ఆలోచింపచేసే ఘాటైన విమర్శ.   […]

Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -కథానికలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -డా.సిహెచ్.సుశీల ఆచార్య ఇనాక్ గారు ఈతరం సాహిత్యవేత్తలలో  కొన్ని ప్రముఖమైన వాదాలను వేదాలు గా మార్చాలని కలలు కంటున్న స్వాప్నికుడు. ఆయన వినిపించిన కొన్ని నివేదనలు – నివేదనలు గాక, పరివేదనలుగా సంఘంలో వెలుగుచూస్తున్నాయి. దళిత వాదానికి వకాల్తా పుచ్చుకున్న ప్రముఖుల్లో ప్రముఖునిగా, స్త్రీవాదాన్ని ముట్టీ ముట్టనట్లు ముట్టుకొని, అనాచారాల అరాచకాలని మక్కెలు విరగొట్టడం ఆయనకే చెల్లింది.  పీడిత ప్రజల పక్షం వహించి పెద్దల, అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని […]

Continue Reading

నారి సారించిన నవల-18

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  […]

Continue Reading

కథాకాహళి-పి.శ్రీదేవి కథలు

స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే కాలంలో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, పి. శ్రీదేవి లాంటి రచయిత్రుల స్వతంత్ర భావజాలం ఆతర్వాతి దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా నిలిపింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో లైంగికతను చర్చనీయాంశం చేసే క్రమంలో […]

Continue Reading
Posted On :

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)  – జ్వలిత మోసపోయే అమాయకత్వం చుట్టబెట్టుకుని ఉన్నప్పుడు. మోసగించే వాళ్ళు కోకొల్లలుగా మన చుట్టూ ఉంటారు. ఒక మహిళ  కరోనా సమయంలో చిన్న విషయానికే భర్తమీద అలిగి, ఇద్దరు పిల్లలను తీసుకొని ఊరు నుండి హైదరాబాద్ కు వచ్చింది. ఆమెను మరో మహిళా ఆదుకొని పని చూపిస్తానని, నమ్మించి ముంబై తీసుకెళ్ళి ఒక వ్యక్తికి లక్ష రూపాయలకు అమ్మేసింది. ఆమెను కొన్న వాడికి ముగ్గురు భార్యలు ఉన్నా, ఈ […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-17

  నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే  ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన   తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది.  విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె పూర్తిపేరు జానకీరామ కృష్ణవేణి హేమలత. అయిదవతరగతితో బడిచదువు ఆగి పోయింది. ఇంటిదగ్గరే సంస్కృతం, తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలు చదువుకున్నది. తెలుగు సాహి త్యంలో లబ్ధ ప్రతిష్టులైన వారు ఎందరో ఇంటికి వచ్చిపోతుండే వాతావరణంలో తండ్రితో […]

Continue Reading

బహుళ-6 కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)

బహుళ-6     కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)  – జ్వలిత అమ్మాయిలపై అత్యాచారాలు లైంగిక హింసలు పెరిగిన సందర్భంలో అత్యవసరమైన “కన్యాశ్రమం” అనే ఒక కథను గురించి రాయాలనిపించింది. కనుపర్తి వరలక్ష్మమమ్మ కన్యా శ్రమం అనే ఈ కథ ద్వారా ఒక సదాశయాన్ని ఆకాంక్షించారు. ఈకథ “ఆంధ్ర సచిత్ర వార పత్రిక”లో 9 నవంబరు 1960 నాడు ప్రచురించ బడింది. నాటి కథలన్నింటినీ సేకరించి భద్రపరిచిన “కథాప్రపంచం” నిర్వాహకులకు ధన్యవాదాలు.       అనాధాశ్రమం, వృద్ధాశ్రమం తెలుసు.  […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3 ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -డా.సిహెచ్.సుశీల ఎండ్లూరి సుధాకర్ సుధామయ కవిత్వం గోదావరి తరంగిణీ శీతలత్వాన్ని , సామాన్య పాఠకుడికి కవితా కమ్మదనాన్ని అందిస్తూ, దళిత కవిత్వంతో నిప్పురవ్వల్ని రగిలించడమేకాక “స్త్రీవాదాన్ని” కూడా నిజాయితీగా నిలిపారు. స్త్రీల సమస్యలను సౌమనస్యంగా ఆవిష్కరించారు.   “నాన్న కొట్టినప్పుడు ఒక మూల    ముడుచుకొని పడుకున్న    “అమ్మ”లా ఉంటుంది ….”అన్నప్పుడు ఇది ఏదో దైనందన సమస్యలా తోచవచ్చు. కానీ ఇది అన్ని ఇళ్లల్లో పురుషాహంకారానికి స్త్రీలు ఒగ్గి, […]

Continue Reading

బహుళ-5 బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”

బహుళ-5       బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”  – జ్వలిత సాహిత్య చరిత్రలో తెలుగు కథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో తెలంగాణ కథ అస్తిత్వ పోరాటాలను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలంగాణ నిజాం పాలనలో ఉన్నందున తెలంగాణ కథా సాహిత్యం పై మిగిలిన భాషా ఉద్యమాల ప్రభావం కొంత తక్కువ అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంత కథకులు ఎక్కువగా రాసినప్పటికీ వాటికి రావలసినంత ప్రాచుర్యం రాలేదనవచ్చు. అందులో మహిళల స్థానం మరీ తక్కువ అనేది అంగీకరించవలసిన సత్యం. తెలంగాణ నుంచి […]

Continue Reading
Posted On :
Sasikala

కథాకాహళి- శశికళ కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-16

  నారిసారించిన నవల-16 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  5 జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు ఎంచుకొనవలసిన పద్ధతులేమిటి ? ఈ మొదలైన ప్రశ్నలతో మనిషి చేసే అన్వేషణను,  నిర్దేశించుకొనే గమ్యాన్ని, అది చేరుకొనేందుకు చేసే క్రియాశీలక కార్యకలాపాన్ని కలిపి జీవిత తాత్త్వికత అనవచ్చు . కాలాతీత వ్యక్తులు నవలలో స్త్రీ […]

Continue Reading

కథాకాహళి- రాజీవ కథలు

డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు                                                                 – కె.శ్రీదేవి లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు.  ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా సంపుటాలు వచ్చాయి. “నడుస్తున్న కథ”, “రాబోవుతరం స్త్రీ”  అనే నవలలు “లవ్ ఇన్ ఒన్” , “కొత్తచిగుళ్ళు”, “రాబందులు”, అనే కవితా సంపుటాలు ప్రచురించారు.  సావనీర్లకు కూడా పని చేశారు. 2010 సంవత్సరంలో వచ్చిన […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-15

  నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి భౌతిక ఉనికి కుటుంబ సభ్యులందరూ కలిసి వుండే ఇల్లు. ఇక్కడ ఇల్లు అంటే నాలుగు గోడలు, రెండు మూడు గదులు వున్న నివాస యోగ్యమైన ప్రవేశం అని మాత్రమే అర్థం కాదు. మనుషుల మధ్య […]

Continue Reading

బహుళ-4 కె.సరోజిని కథ “తీరని బాధ”

బహుళ-4                                                                 – జ్వలిత కె. సరోజినీ కథ “తీరని బాధ” తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై మహిళా వికాసానికి దారితీశాయి. 1934 లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో తెలంగాణ మహిళలు పది మంది మాత్రమే ఉన్నారు. ప్రతిభ కలిగినప్పటికీ అనేక కారణాల వల్ల తెలంగాణ కథయిత్రులు తగిన గుర్తింపు పొందలేక […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జి. నిర్మలారాణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి జి. నిర్మలారాణి కథలు జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని ప్రచురించారు. పదిహేనేళ్ళనుండి కథలు రాస్తున్నారు. జన్మస్థలం కోస్తాంధ్ర ప్రాంతమైనా రాయలసీమ  ప్రాంతీయ జీవితానికి ప్రాతినిధ్యం వహించే “గాజుకళ్ళు” లాంటి కథలు కూడా రాశారు. అనంతపురం నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. […]

Continue Reading
Posted On :

బహుళ-3 (దాసరి శిరీష)

బహుళ-3                                                                 – జ్వలిత దాసరి శిరీష కథ “వ్యత్యాసం” వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య జాతరలు నడుపుతూనే ఉన్నారు. కరోనా కథల సంపుటాలు వెలువడుతున్నాయి. లిఖిత కథల ముందు మౌఖిక కథలకు చెప్పలేనంత నష్టం జరుగుతూనే ఉన్నది. లక్షల కొద్దీ రాతప్రతుల్లో, నాలుగు లక్షలకు పైగా అచ్చయిన పుస్తకాల్లో కథ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-14

  నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 వ తేదీన అనకాపల్లిలో జన్మించిన శ్రీదేవి వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి సాహిత్యం. స్వయంగా కవిత్వం, కథలు వ్రాసింది.1957 లో ఆమె ప్రచురించిన ‘ఉరుములు- మెరుపులు’ అనే కథల సంపుటికి ముందుమాట వ్రాసిన గోరాశాస్త్రి ఆమెను […]

Continue Reading

బహుళ-2 (నందగిరి ఇందిరాదేవి)

బహుళ-2                                                                 – జ్వలిత నందగిరి ఇందిరాదేవి “వాయిద్యం సరదా” కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది. అటువంటి కథే “వాయిద్యం సరదా” అనే కథ. దీనిని నందగిరి ఇందిరాదేవి రాశారు. 1941 మే నెల “గృహలక్ష్మి మాసపత్రిక”లో ప్రచురింపబడింది. కథాంశాన్ని బట్టి నాటి సామాజిక పరిస్థితులను రచయిత్రి మనకు కళ్ళకు కట్టిస్తారు. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- పుష్పాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి పుష్పాంజలి కథలు పుష్పాంజలి 20 ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వుండేవారు. తెలుగు కథా, నవలా సాహిత్యంలోనూ పుష్పాంజలికి అభినివేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషా సాహిత్యాల్లోనూ మంచి చదువరి. పరిచయమైన వ్యక్తుల మనస్తత్వాలనూ, ప్రవర్తననూ క్షుణ్ణంగా పరిశీలించడం, వాటిని కథలుగా మలచడం వల్ల కథలలో జీవకళ ఉట్టి పడుతూంటుంది. పాతవ్యవస్థ త్వరితంగా మారుతున్న సంధర్భంగా భద్రమహిళలు గుర్తించ నిరాకరించే ’అనైతిక ఉద్వేగాలను […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-13

  నారిసారించిన నవల-13 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    7     స్త్రీలది ఇంటి సమాజం, పురుషులది బయటి సమాజం అయిన వ్యవస్థలో సామాజిక సాహిత్య రంగాలు , ఉద్యమాలు అన్నీ పురుషులవిగానే ఉంటాయి. ఆయా రంగాలలో స్త్రీలను వెతికి వెతికి పట్టుకోవాల్సి వస్తుంటుంది. స్త్రీలకు ఇంటి గడపదాటి సామాజిక జీవితం ఏర్పరచుకొనటం సాధారణమైన విషయం కాదు. ఆమెను గడప దాటించటానికే సంస్కరణోద్యమాలు వచ్చాయి. విద్య స్త్రీలకు అవశ్యం అని ప్రచారం అవుతున్నా ఊళ్ళో బడిలో నాలుగైదు […]

Continue Reading

కథాకాహళి- కె.సుభాషిణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి కె.సుభాషిణి కథలు సుభాషిణి  పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగబాధ్యతలు నిర్వ హిస్తున్నారు.  ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి  సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని కథలు కార్పొరేట్ విద్యావ్యవస్థలో చోటుచేసుకొన్న సంసృతిని, దానివలన  పర్యావసానాలు, ప్రతిఫలనాల గురించి చర్చించిన కథలు. ముఖ్యంగా కార్పొరేట్ పెట్టుబడి విద్యవ్యవస్థను ఎలా ప్రభావితం చేయగలిగిందో, తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవ చైతన్యం నుంచి రచయిత్రి పట్టుకోగలిగింది. అర్థిక సరళీకృత సంస్కరణల ప్రభావాలను, స్త్రీలపై పడుతున్న అదనపు భారాలను, ఆక్రమంలో […]

Continue Reading
Posted On :

బహుళ-1

బహుళ-1                                                                 – జ్వలిత జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం “ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా అన్నింటినీ ఆధారంగా చేసుకుని సాగే ఇతివృత్త వివరణ కథ”. కథలో చెప్పిన అంశానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, చెప్పకుండా ఒదిలి ఆలోచన రేకెత్తించే వాటికి అంతే ప్రాధాన్యత ఉండడం కథ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-12

  నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను  రాష్ట్ర కమిటీ దానిని ఇక  నడపలేమని తీర్మానించాక వట్టికొండ రంగయ్య తీసుకొని ప్రజావాణి అని పేరు మార్చి నడిపాడు. 1954 లో వట్టికొండ రంగయ్య మద్రాసు నుండి మకాం గుంటూరుకు మార్చటంతో ప్రజావాణి కార్యస్థానం గుంటూరు అయింది. వట్టికొండ విశాలాక్షి నవలలు […]

Continue Reading

నారి సారించిన నవల-11

  నారిసారించిన నవల-11 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే     వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి.  జాతీయోద్యమ ప్రభావంతో  కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని  వస్తువుగా చేసిన నవల వ్రాసిన రచయిత్రి సమకాలంలో హవాయీ కావేరి బాయి తప్ప మరొకరు కనబడరు.వ్రాసినంత వరకు అయినా ఏ దుర్గాబాయి దేశముఖ్ వంటి వాళ్ళో తప్ప ప్రత్యక్ష కార్యాచరణలో భాగస్వాములైనట్లు తెలిపే ఆధారాలు అంతగా కనబడవు. వట్టికొండ విశాలాక్షి […]

Continue Reading

కథాకాహళి-సి. సుజాత కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి సి.సుజాత కథలు మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి. సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని గమనిస్తే […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-10

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై  2006) వాటిలో 17 నవలలు 1955  నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద వచ్చాయి. మిగిలిన తొమ్మిది నవలలో ఎనిమిది తెలుస్తున్నాయి. శిశిరవసంతం నవల ప్రచురణ కాలం తెలియటంలేదు. మిగిలిన ఎనిమిది నవలలో శతాబ్ది సూరీడు తప్ప మిగిలినవి 80 వదశకపు నవలలు. తెలియ రాకుండా ఉన్న ఆ […]

Continue Reading

కథాకాహళి-వీరలక్ష్మీదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వీరలక్ష్మీదేవి   “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ప్రచురించిన కథా సంపుటి  పుస్తకాన్ని స్త్రీ వాద చారిత్రక క్రమంలో Locate చేయాల్సిన అవసరం వుంది. అసలు ఏ రచననైన అమలులో వున్న సాహిత్యాన్ని, దానికి సంబంధించిన భావజాలాన్ని ప్రతిబింబించటంలోనూ, ముందుకు తీసుకుపోవటంలోనూ ఎంతవరకూ విజయవంతమైంది అనే దాన్ని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. మళ్ళీ చూసినప్పడు వాడ్రేపు వీరలక్ష్మీ దేవి  కథల్లో స్త్రీ వాదాన్ని అది […]

Continue Reading
Posted On :

కథాకాహళి-వసుంధరాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వసుంధరాదేవి ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును (reason) ఆధారం చేసుకొని రచనలు చేస్తే, మరి కొందరు intuition ని ఊతం చేసుకొని ముఖ్యంగా కాల్పనిక (ఫిక్షన్)సాహిత్యాన్ని సృష్టించారు. ఇందుకు ఉదాహరణలు ఇవ్వాల్సివస్తే, మొదటి తరహా రచనలకు కొడవటిగంటి కుటుంబరావును చూపించవచ్చు. అలాగే రెండవ కోవలో చలాన్ని చూపించవచ్చు. ఈతరహా రచనలు ఇప్పటికీ తెలుగులో కొనసాగుతున్నాయి. స్త్రీ రచయితలలో ముఖ్యంగా వసుంధరాదేవి కథల్లో  అన్ని […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-9

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    9 ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి నవల. కృష్ణవేణి ఒక వ్యక్తే.  కాని వ్యక్తి గా ఆమె జీవితంలోని ఒడి దుడుకుల సమస్య కాదు ఈ నవలా వస్తువు. ఒక మహిళావిజిలెన్స్ హోమ్ సూపరెండెంట్ గా కృష్ణవేణి అనేక మంది మహిళల […]

Continue Reading

కథాకాహళి-అబ్బూరి ఛాయాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి అబ్బూరి ఛాయాదేవి కథలు అబ్బూరి ఛాయదేవి 1933 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఉస్మానియావర్సిటీ నుండి ఎం.ఎ.,(పొలిటికల్ సైన్స్) పట్టాపొందారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి లైబ్రరీసైన్స్ లో డిప్లొమా తీసుకున్నారు. న్యూడిల్లీలో 1959 నుంచి 1961 వరకూ యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్ గా పని చేశారు. తరువాత జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీలో డిప్యూటీ  లైబ్రేరియన్ గా వున్నారు. 1976-77 లో డాక్యుమెంటేషన్ స్టడీ నిమిత్తం […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం గురించిన ఆకాంక్షలు, ముఖ్యంగా స్త్రీల అభ్యుదయం కోసం వచ్చిన కొత్తచట్టాలు ఇచ్చిన నైతిక బలం, స్త్రీవిద్య ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాలలో తెస్తున్న మార్పులు మొదలైన […]

Continue Reading

నారి సారించిన నవల-7

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే     7 1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన  ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల నాటికి దూరపు కొండలు, యుగసంధి, రామప్ప గుడి, త్రివర్ణపతాక, నవలలు వచ్చాయి. యుగ సంధి, రామప్ప గుడి నవలలు  ప్రధమ ముద్రణ ప్రతులలో సంవత్సరమేదో ప్రచురించబడలేదు. యుగ సంధి నవల కవర్ పేజీ వెనుక […]

Continue Reading

కథాకాహళి- గీతాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ. కె. శ్రీదేవి గీతాంజలి కథలు ”As with class system, gender differences are socially constructed though usually presented as natural. There is a distinction to be made between sex and gender. Sex is a term which can be used to indicate the biological differences between man and woman, but gender signifies […]

Continue Reading
Posted On :

కథాకాహళి- కె.వరలక్ష్మి కథలు

కథాకాహళి ఆధునికానంతర వెలుగులో వరలక్ష్మి కథలు – ప్రొ. కె. శ్రీదేవి కాల ప్రవాహంలో ఆధునికత పర్వతంలా ఘనీభవిస్తూ చారిత్రక రూపం దాల్చడం గ్రహించాం. కాలమంత వడిగా నడుస్తున్న వ్యవస్థలో భావజాలం మారదు. ఒకే కోవలో ఘనీభవించిన భావజాలం కాదని ఆ కాలంలో విప్లవాత్మకంగా, చైతన్యవంతంగా సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసే విధానాన్ని బట్టి భావాలను ఆధునిక భావజాలంగా పేర్కొంటున్నారు. సరికొత్త భావజాలం సమాజంలో వేళ్ళానుకొనే స్థితిలో ఆధునికమనుకున్నది నేడు పాత/కాలంచెల్లిన భావజాలంగా చరిత్ర పుటలకు ఎక్కుతుంటుంది. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఓల్గా కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – కె.శ్రీదేవి ఓల్గా కథలు 1960ల తరువాత తెలుగు సాహిత్యంలో చాలామంది రచయిత్రులు ఎక్కువ సంఖ్యలోనే కథా సృజనకు పూనుకున్నారు. వాళ్ళు తీసుకున్న కథావస్తువులలో కాల్పనికత వున్నప్పటికీ అసలు స్త్రీలు రచనావ్యాసంగంలోకి రావటమే కీలకాంశంగా పరిగణించే ఒకానొక సంధర్భం నుండి  స్త్రీస్వేచ్ఛ, స్త్రీల లైంగికత, లైంగిక, పితృస్వామిక రాజకీయాలు, స్త్రీవిముక్తి ఉద్యమ నిర్మాణ దిశగా అర్దశతాబ్ద కాలంగా నిర్విరామంగా, నిరంతరంగా వేస్తున్న అడుగుల వెనుక మొట్టమొదట ముందడుగువేసి స్త్రీ సంవేదకులకు ఒక […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-6

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    6 1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన  ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే.   సత్యనాథన్ భర్త పేరు అయివుంటుంది. వేంకటగిరి కుమార రాజా ఎస్ కె కృష్ణయాచేంద్ర బహద్దర్ తొలిపలుకులతో అచ్చయిన ఆ నవల పై  1934 జులై ఆంధ్రభూమిలో చిరుమామిళ్ల శివరామకృష్ణ ప్రసాదు బహద్దర్ విమర్శ కూడా వచ్చింది. మొదటి […]

Continue Reading

నారి సారించిన నవల-5

            నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే  5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన  ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో  సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత కన్నడ భాషలలో చంద్రమౌళి, మధువన ప్రాసాదము మొదలైన రచనలను చేసింది. ‘చంపకమాలిని’ చారిత్రక నవల. జనమంచి సుబ్రహ్మణ్య శర్మ ఈ నవలను  పరిష్క రించారు. ఆంధ్రనారీమణులకు ఈ నవల అంకితం చేయబడింది. గొప్ప కుటుంబంలో […]

Continue Reading