image_print

ఒక్కొక్క పువ్వేసి-25

ఒక్కొక్క పువ్వేసి-25 అలీసమ్మ హత్య కేసు ఎక్కడ ఏమైంది ? -జూపాక సుభద్ర కారంచేడు రుధిర క్షేత్రం భారతదేశ కులవాస్తవిక కౄరత్వానికి సాక్ష్యము. కారం చేడులో ఆధిపత్య కులంచే చంపబడిన అమరుల స్పూర్తి దినం 17-7-1985. కారం చేడులో కమ్మ కుల దురహంకారం మాదిగలను వూచకోత కోసిన దుర్దినమ్. యిది జరిగి యిప్పటికి ముప్పయెనిమిదేండ్లు (38) గడిచింది. కారంచేడు దురంతాలు భారతదేశం లో మొదటిది కాదు, చివరిది కాదు. ఆధిపత్యకుల హత్యలు అనేకం జరిగినయి, జరుగు తున్నయి. […]

Continue Reading
Posted On :