image_print

వీర మంగై (సాహస నారీ) “రాణీ వేలు నాచ్చియార్”

వీర మంగై (సాహస నారీ) “రాణీ వేలు నాచ్చియార్” -యామిజాల శర్వాణి 1790 వరకు శివగంగ సంస్థానాన్ని పరిపాలించిన రాణి వేలు నాచ్చియార్. ఈవిడ భారత దేశాన్ని ఏలుతున్న ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ పై యుద్ధం చేసిన మొదటి రాణిగా ప్రసిద్ధి కెక్కింది. తమిళులు ఈవిడను “వీర మంగై ( సాహసనారీ)” అంటారు. ఈవిడ హైదర్ అలీ సైన్యం, భూస్వాములు, మరుత్తు సోదరులు దళిత కమాండర్ల అండ తో మరియు తాండవరాయన్ తో కలిసి […]

Continue Reading
Posted On :