image_print

సెలయేటి దివిటీ

డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” […]

Continue Reading
Posted On :

శతాబ్ది వెన్నెల

శతాబ్ది వెన్నెల Poetry by Dr K.Geeta వెన్నెట్లోకెళ్లే ముందు – ఇది నా మూడవ కవితా సంపుటి. 2001 లో ద్రవభాష, 2006 లో శీతసుమాలు దేనికవే ప్రత్యేక సందర్భాలు. అయినా ఇప్పుడు ‘శతాబ్ది వెన్నెల ‘ ఒక వైవిధ్యమైన ప్రవాస సందర్భం. ఈ కవితలన్నీ దాదాపుగా కాలిఫోర్నియా వచ్చేక రాసినవి. ప్రవాస జీవితం ఒక అనుకోని, అరుదైన మలుపు నా జీవితంలో. అయితే ఇక్కడ జీవితంలో కొత్త ఆనందాలతో బాటూ, సమాజంలో ప్రత్యేక భాగస్వామ్యత […]

Continue Reading
Posted On :

శీతసుమాలు

శీతసుమాలు – Dr. K. Geeta డా.కె.గీత 2వ కవితాసంపుటి ఈ ‘శీతసుమాలు.’ 2006లో తొలిముద్రణ పొందిన ఈ కవితాసంపుటికి 2020లోని మలిముద్రణ ఇది. సున్నితమైన భావుకత్వంతో పాటూ, బలమైన స్త్రీవాద గొంతుకతో మూడు దశాబ్దాల పైబడి కవిత్వం రాస్తున్నారు గీత. అత్యద్భుతమైన అనుభూతిని మిగులుస్తూ ఆలోచనని కలిగింపజేసే కవిత్వం శీతసుమాలలో పాఠకులకి అనుభవైకవేద్యం అవుతుంది. ఈ సంపుటిలోని మిస్డ్ లెటర్, వానస్వాగతం, అమ్మశాలువా, కంప్యూటర్ కాపురం, గువ్వ వెనుక గూడు, చివరి స్పర్శ, తెరచాపలాస్యం, పాపాయిలోకం […]

Continue Reading
Posted On :

ద్రవభాష

ద్రవభాష– Dr. K. Geeta 2001 లో వెలువడిన “ద్రవభాష” కు పునర్ముద్రణ ఇది. డా|| కె.గీత మొదటి కవితా సంపుటి ఇది. ద్రవభాషకు 2002 లో అజంతా అవార్డు, సమతా రచయితల సంఘం అవార్డు లభించాయి. స్వతంత్రమైన సున్నిత శైలీ, అత్యంత భావుకత్వం తో బాటూ, స్త్రీ సంవేదనాత్మక కవిత్వం గీత ప్రత్యేకతలు. డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. […]

Continue Reading
Posted On :

క్షతగాత్ర

కె.వరలక్ష్మి కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన […]

Continue Reading

పిట్ట గూళ్లు

కె.వరలక్ష్మి కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన […]

Continue Reading

అతడు-నేను

కె.వరలక్ష్మి కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన […]

Continue Reading