Kandepi Rani Prasad

కిడ్నాప్

కిడ్నాప్ -కందేపి రాణి ప్రసాద్ అడవిలో అన్ని జంతువులు కలసిమెలసి ఉండేవి. అన్నింటితో పాటు జింకలు కూడా నివసిస్తున్నాయి. జింకలు చాలా కలిసి గుంపులుగా ఉంటాయి. ఇవి గుంపులుగా జీవించడం వలన రక్షణ లభిస్తుంది. ఏదైనా ప్రమాదాన్ని పసిగడితే ఒక దాని నొకటి హెచ్చరించుకుంటాయి. ఈ జింకల మందకు నాయకుడున్నాడు. నాయకుడి సూచనల మేరకే మిగతా జింకలు నడుచుకుంటాయి. అన్నీ కలసి కట్టుగా ఉండడం వలన అపాయాల నుంచి బయట పడగలుగుతాయి. ఒక జింకల కుటుంబంలో భార్యా […]

Continue Reading
Posted On :