image_print

నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి – 4 (భాగం – 2)                       -కాత్యాయనీ విద్మహే సామాజిక సమస్యలను సంబోధిస్తూ నవల వ్రాయటానికి ప్రారంభించి, ఏ సమస్య అక్కడికక్కడే పరిష్కరించటానికి అలవి కానంతగా అల్లుకుపోయాయని గుర్తించి సమూలమైన మార్పును గురించి జైళ్ల వ్యవస్థ దగ్గర, స్త్రీల అక్రమరవాణా సమస్య దగ్గర ఆలోచించగలిగిన   శంకర్ ప్రభుత్వ వ్యవస్థల మీద అంతో […]

Continue Reading

నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి – 4 (భాగం – 1)                       -కాత్యాయనీ విద్మహే 1980వ దశకపు కె. రామలక్ష్మి నవలలు ఆరు లభిస్తున్నాయి. కొత్తపొద్దు 1982 మే లో వచ్చిన నవల. శ్రీ శ్రీనివాస పబ్లికేషన్ ( గుంటూరు) ప్రచురణ. రామలక్ష్మి నవలలో  ఎక్కువగా ఒంటరి తల్లులు. వాళ్లే వ్యవసాయం తదితర వ్యవహారాలు చక్కబెడుతూ పిల్లలను పెంచి […]

Continue Reading

నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి – 3                       -కాత్యాయనీ విద్మహే 1970వ దశకపు రామలక్ష్మి నవలలలో  జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చి 1974 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ వారి ప్రచురణగా వచ్చిన ‘మూడోమనిషి’ నవల మొదటిది. ఈ నవలను రామలక్ష్మి బావగారైన ఎం ఎస్ ఎన్ మూర్తికి అంకితం చేసింది. తరువాతి నవల ‘ఆశకు సంకెళ్లు’ […]

Continue Reading

నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి – 2                       -కాత్యాయనీ విద్మహే గత సంచికలో రామలక్ష్మిగారి  లభ్య నవలలో 1967 లో వచ్చిన  ‘ఆడది’ మొదటి నవల అని చెప్పుకొన్నాం. కానీ అప్పటికి లభించని ‘మెరుపు తీగ’ నవల ఇప్పుడు లభించింది. అది  1960 నవంబర్ లో యం. శేషాచలం అండ్ కంపెనీ ప్రచురించినది. అందువల్ల ఇప్పటికి అది మొదటి […]

Continue Reading

నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి 1

  నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి – 1                       -కాత్యాయనీ విద్మహే          ఈ శీర్షిక కింద ఈ నెల నుండి  కె. రామలక్ష్మి గారి నవలల మీద వ్రాయాలి. సేకరించుకొన్న నవలలు అన్నీ టేబుల్ మీద పెట్టుకొంటుండగానే మార్చ్ 3 శుక్రవారం (2023) ఆమె మరణవార్త వినవలసివచ్చింది. 92 సంవత్సరాల సంపూర్ణ సాధికార సాహిత్య […]

Continue Reading

కె.రామలక్ష్మికి నివాళిగా

కె.రామలక్ష్మికి నివాళిగా -శీలా సుభద్రా దేవి (ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మిగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా వారి ఆత్మీయులు శీలా సుభద్రా దేవి గారు సమర్పిస్తున్న వ్యాసం-) ***          రామలక్ష్మి గారిని ఒకసారి ఆవిడ కథల మీద వ్యాసం రాయాలనుకున్నది చెప్తే చాలా సంతోషపడి రెండు కథల పుస్తకాలు ఇచ్చారు. నేను రచయిత్రుల కథల గురించి రాయాలనుకున్నది, రాసినదీ కూడా మొదటి రామలక్ష్మి కథల గురించే. వ్యాసం చూపించేసరికి, బాగారాసాఓయ్ […]

Continue Reading