మిట్టమధ్యాహ్నపు మరణం-15 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 15 – గౌరీ కృపానందన్ పింక్ కలర్ లో పెద్ద కాగితంలో కార్బన్ పేపర్ మీద వ్రాసిన అక్షరాలు. 16th క్రాస్ స్ట్రీట్ 6th మెయిన్ రోడ్, మల్లేశ్వరం మాధవరావు జీప్ లో ఎక్కి, “మల్లేశ్వరం పోనీయ్” అన్నారు. జీప్ కన్నా వేగంగా అతని ఆలోచనలు పయనించ సాగాయి. రూములో అద్దం మీద మాయ! రూమ్ లో దొరికిన షూ గుర్తులు. అక్కడి నుంచి సులేఖ స్పోర్ట్స్ షాప్! మళ్ళీ అక్కడి నించి […]
Continue Reading













































































