పాండిచ్చేరి ప్రస్థానము

పాండిచ్చేరి ప్రస్థానము -శాంతిశ్రీ బెనర్జీ జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ, ఢిల్లీలో నాతోపాటు చదువుకుని, తర్వాత అదే యూనివర్సిటీలో ప్రాచీన భారత చరిత్ర బోధించే ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసింది నా బెంగాలీ స్నేహితురాలు కుమ్‌ కుమ్‌ రాయ్‌. ఆమె తన తల్లితోపాటు తరచుగా శ్రీ అరవిందుడి ఆశ్రమాన్ని దర్శించడానికి పాండిచ్చేరి వెడుతూ ఉండేది. అందువలన ఆమెకి ఆ పట్టణంతో అవినాభావ సంబంధం ఏర్పడిరది. తల్లి మరణం తర్వాత పాండిచ్చేరి ఎక్కువగా వెళ్ళలేక పోయినా, తన రిటైర్మెంట్‌ […]

Continue Reading
Posted On :