డొక్కా సీతమ్మ వితరణ
డొక్కా సీతమ్మ వితరణ (1841-1909) -ఎన్.ఇన్నయ్య పేరులో ఆకర్షణ లేదు. అయినా ఇండియాను పాలించిన ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తిని ఆకట్టుకొన్నదంటే విశేషమే. ఒకనాడు రాజప్రతినిధిగ ఒక అధికారి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట గ్రామానికి వచ్చి, రాజు పంపిన ఆహ్వానాన్ని అందించాడు. ఇంగ్లండ్ వచ్చి పట్టాభిషేకం చూసి తాను ఇచ్చే బహుమానాన్ని స్వీకరించమని దాని సారాంశం. ఇది 2008లో జరిగిన విశేషం. డొక్కా సీతమ్మ అతి నమ్రతతో ఆహ్వానాన్ని అంగీకరించలేనని, ఇంగ్లండ్ రాలేనని జవాబు పంపింది. బ్రిటిష్ […]
Continue Reading






























































