మిట్టమధ్యాహ్నపు మరణం-14 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 14 – గౌరీ కృపానందన్ ఉమ చటుక్కున లేచింది. “ఆనంద్! ఇది చూడు” అన్నది. “ఏమిటది ఉమా?” మౌనంగా అతనికి ఆ ఉత్తరాన్ని ఇచ్చింది. ఆనంద్ తలెత్తి చూసి సన్నగా విజిల్ వేస్తూ, “మాయ అని ఒక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది” అని అన్నాడు. ఉమ కవరును తిప్పి చూసింది పోస్టల్ ముద్ర కోసం. బెంగళూరు అని ఉంది. “ఈ విషయాన్ని వెంటనే పోలీసులకి తెలియ జేయాలి.” “వెనకాల ఏదో వ్రాసి ఉంది […]
Continue Reading












































































