వ్యాధితో పోరాటం- 21
వ్యాధితో పోరాటం-21 –కనకదుర్గ ఫైనల్ ఇయర్ ఫేయిలవుతానేమో అని భయమేసేది కానీ చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను. అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య, దాశరధి , ప్రముఖ కవి, ప్రజాకవి, సినీ కవి, కొన్నాళ్ళు ఆస్థాన కవిగా ఉన్నారు…. అంతకంటే ముఖ్యమైంది ఆయన నిజాం రాజుకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించి, ఎన్నోసార్లు జైలు కెళ్ళి జైలు గోడల పైన “నిజాము రాజు తరతరాల బూజు,” “రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు”. […]
Continue Reading
